గతంలో ఎంపీగా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా న్యాయవాదుల సంక్షేమం, జ్యుడీషియరీ అభివృద్ధి కోసం కేసీఆర్ సహకారంతో ఎంతో కృషి చేశానని, వీటిని మేధావి వర్గమైన న్యాయవాదులు అర్థం చేసుకొని రాజకీయాలకు అతీతం�
మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ జీ చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ శ నివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదవికి క్యాబినెట్ మంత్రి హోదా లభిస్తుందని, �
స్మార్ట్సిటీ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. 2024 జూన్ 30 వరకు నగరంలో స్మార్ట్సిటీ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు వీలుగా కమ్యూనిటీ స్టోరేజ్ కింద కల్లాలను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో 40,199 మందికి డబ్బులు ఉపాధి హామీ కింద ఇచ్చాం. రోడ్లపై వడ్లు ఆరబెట్టితే అరెస్ట్లు, ఫైన్లు వేయాలని సుప్రీం
‘ప్రస్తుత పరిస్థితుల్లో సహజసిద్ధమైన ప్రకృతి ఇచ్చిన పంటలు గానీ, పండ్లు గానీ లేవు. ఇలాంటి సమయంలో చిన్నారులకు పోషకాహారం అవసరం. విటమిన్లు కలిగిన పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందని’ రాష్ట్ర ప్రణ
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆడబిడ్డలు చదువుకున్నప్పుడే ఈ సామాజిక రుగ్�
దేశం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతున్నయి. 16 రాష్ర్టాలలోని మారుమూల గ్రామాల నుంచి ఉపాధిహామీ కూలీలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నాలు చేశారు. పేదలు, రైతులు, కార్మికులు, చేనేత కార్మికులు.. చివరికి �
బ్రిటీష్ పాలన నుంచి దేశం స్వాతంత్య్రాన్ని సాధించేనాటికి అప్పటి జాతీయ నాయకత్వం ముందు.. పేదరికం, నిరుద్యోగం, ఆకలి, నిరక్షరాస్యత వంటి అనేకానేక సమస్యలు పెను సవాల్గా నిలిచాయి. అయినప్పటికీ, వీటిపై పోరాడి విమ�
కాకతీయులు నిర్మించిన కట్టడాలు, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించినట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఈ నెల 7 నుంచి నిర్వహించనున్న కాకతీయ ఉత్సవాల నేపథ్యంలో శు�
ఇన్నాళ్లూ రాష్ర్టాల హక్కులను హరించిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా వాటిపై ‘ఆర్థిక యుద్ధం’ మొదలుపెట్టింది. తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది. 15వ ఆర్థిక సంఘ
2022-23 సంవత్సరానికి నాబార్డ్ ప్రకటన వ్యవసాయరంగానికి రూ.1.01 లక్షల కోట్లు ప్రణాళిక విడుదలచేసిన మంత్రి నిరంజన్రెడ్డి రుణాలివ్వడంలో బ్యాంకర్లు సహకరించాలని పిలుపు హైదరాబాద్, జనవరి 27 : 2022-23 సంవత్సరానికిగాను నాబ�
దిక్సూచిగా ప్రణాళిక, అర్థగణాంక శాఖలు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ రాష్ట్ర ఆర్థిక ప్రగతి ప్రచురణల ఆవిష్కరణ హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాలనలో ప్రణాళిక, అర్థగణాంక శాఖల�
పంట ఉత్పత్తులపై లాభాల్లోనూ రైతులకు వాటా దక్కాలి : వ్యవసాయ నిపుణులు | రైతులు సాగు చేసిన పంటలు మార్కెట్లో విక్రయించిన తర్వాత.. తయారయ్యే ఉత్పత్తుల లాభాల్లోనూ వాటా దక్కాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు అభ