పార్టీ రజతోత్సవాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నారై విభాగం తలపెట్టిన డాలస్ సభపై సర్వత్రా ఆసక్తినెలకొన్నది. పార్టీ నేతలు, ఎన్నారై విభాగం నేతలు డాలస్ సభను తెలంగాణకు తలమానికంగా నిర్వహిస్తామని చెప్తున్నారు.
రైతులకు అండగా నిలిచిన కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అరెస్టు వెనుక ఆయన అన్న, మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి హస్తం ఉన్నదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఆర
లోక్సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడింది. ఐదు గంటలకే మైకులు మూగబోయాయి. దాదాపు నెల రోజులపాటు ఆయా పార్టీలు ప్రచారాన్ని జోరుగా నిర్వహించాయి.
కాంగ్రెస్, బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, ఆ పార్టీలు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మ�
‘వీ కాంట్ సే మోర్.. ప్లీజ్ కో ఆపరేట్' ఇదీ ఈడీ తీరు. నీ పేరేమిటి? కుటుంబ సభ్యుల పేర్లేమిటి? వాళ్లేం చేస్తుంటారు? ఎక్కడెక్కడ ఉంటారు? ఇలాంటి ప్రశ్నలు వేసిన ఈడీ అధికారులు తిరిగి మంగళవారం హాజరుకావాలని ఎమ్మెల�
ఎనిమిదేండ్లుగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వికారాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు.
Pilot Rohit Reddy | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బట్టబయలు చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రోహిత్ రెడ్డికి 4+4 గన్మెన్లను