కలకత్తా హైకోర్టులో బీజేపీ పిల్ కోల్కతా, ఆగస్టు 29: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ మరో కుట్రకు తెర లేపింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబసభ్యులందరి ఆస్తులపై దర్యాప్తు
న్యూఢిల్లీ: హిందువులకు మైనారిటీ హోదా కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992లోని సెక్షన్ 2(సీ) ప్రకారం కేవలం ఆరు మతాలకు చెందిన ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు, సిక
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు చీఫ్ జస్టిస్లతో ఇవాళ ఢిల్లీలో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొని మాట్లాడారు. ప
చెన్నై: దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కర్నాటకలో హిజబ్ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో .. ఇవాళ ఓ పిల్పై హైకోర్టు యాక్టింగ్ సీజే ఎంఎన్ భండారి స
నియామకాలపై కేంద్రం వేగంగా నిర్ణయం తీసుకోవాలి కోర్టుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత.. త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇస్తా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోర్టుల్లో �
ప్రజాహిత వ్యాజ్యాన్ని మూసేసిన హైకోర్టుహైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కోర్టు ధికార కేసుల్లో రైతులకు భూసేకరణ పరిహారం చెల్లింపునకు రూ.58.95 కోట్ల మంజూరు నిమిత్తం జారీచేసిన 208 జీవో సవరణకు రాష్ట్ర ప్రభుత్�
ఆగస్టులో విచారించనున్న ఢిల్లీ హైకోర్టున్యూఢిల్లీ, జూలై 16: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల వాడకాన్ని నిషేధించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు వచ్చే నెలలో విచారణ చేపట్టనున్నది.
ముంబై : నిరాశ్రయులు, బిచ్చగాళ్లు కూడా దేశం కోసం పనిచేయాలని, అందరికీ అన్నీ కల్పించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ముంబైలో యాచకులు, పేదవాళ్లు, నిరాశ్రయులకు మూడు పూటలా భోజనం, వసత
న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని సోమవారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కార్మ�
అమరావతి: తిరుమలలో అర్ఛకుల వివాదాలు మరోసారి కోర్టు గడప తొక్కాయి. ఆలయ ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులును నియమించడాన్ని సవాల్ చేస్తూ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించా�