పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) సంస్థలో అత్యంత కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి కోసం ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న న�
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యకలాపాలకు సంబంధించి ఎన్ఐఏ ఆరు రాష్ర్టాల్లో సోదాలు జరిపింది. గత సంవత్సరం ప్రధాని మోదీ బీహార్ పర్యటన సందర్భంగా అవాంతరాలు సృష్టించడానికి పీఎఫ్ఐ యత్నిం
Army jawan attacked | ఒక ఆర్మీ జవాన్ను కొందరు వ్యక్తులు కొట్టారు. (Army jawan attacked) అనంతరం ఆయన వీపుపై ‘పీఎఫ్ఐ’ అని పెయింట్తో రాశారు. బాధిత జవాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ (Karimnagar) పట్టణంలో ఎన్ఐఏ (NIA) అధికారులు సోదాలు కలకలం సృష్టించాయి. హుస్సేనీపురలో ఉంటుంటున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) చెందిన ఓ కీలక నేత ఇంట్లో గురువారం ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వ�
కేరళలో 2010లో సంచలనం సృష్టించిన ప్రొఫెసర్ చెయ్యి నరికిన ఘటనలో ముగ్గురు దోషులకు జీవితఖైదు విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి మూడేండ్ల జైలు శి
Professor TJ Joseph case | కేరళ ప్రొఫెసర్ టీజే జోషెఫ్ చేయి నరికిన కేసులో.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) స్పెషల్ కోర్టు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా తేల్చింది. మరో ఐదుగురిని సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ని
NIA | నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) 2022 సంవత్సరంలో గరిష్ఠంగా 73 కేసులను నమోదు చేసింది. గతేడాది కంటే (2021) 19.67శాతం కేసులు ఎక్కువ. ముంబై 26/11 ఉగ్రదాడి అనంతరం ఎన్ఐఏను ప్రారంభించి తర్వాత
NIA | నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరోసారి దాడులు నిర్వహిస్తున్నది. కేరళలోని 56 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఎన్ఐఏ
NIA | తమిళనాడులోని నేలపట్టయ్కి చెందిన ఓ డ్రైవర్ ఇంటిపై ఎన్ఐఏ దాడులు నిర్వహించించింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) తో సంబంధాలున్నాయనే అనుమానంతో జాతీయ దర్యాప్తు
PFI | పాపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అధికారిక ఖాతాను ట్విట్టర్ తొలగించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పీఎఫ్ఐతోపాటు దాని ఎనిమిది అనుబంధ సంఘాలపై కేంద్ర
PFI | పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై (PFI) కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎఫ్ఐపై ఐదేండ్లపాటు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన మరో 270 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్లో దాడులు నిర్వహించిన ఆయా రాష్ర్టాల �
PFI | పీఎఫ్ఐ అనుబంధ సంస్థలపై మరోసారి ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఈడీ మరోసారి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి.