NIA | నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) 2022 సంవత్సరంలో గరిష్ఠంగా 73 కేసులను నమోదు చేసింది. గతేడాది కంటే (2021) 19.67శాతం కేసులు ఎక్కువ. ముంబై 26/11 ఉగ్రదాడి అనంతరం ఎన్ఐఏను ప్రారంభించి తర్వాత
NIA | నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరోసారి దాడులు నిర్వహిస్తున్నది. కేరళలోని 56 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఎన్ఐఏ
NIA | తమిళనాడులోని నేలపట్టయ్కి చెందిన ఓ డ్రైవర్ ఇంటిపై ఎన్ఐఏ దాడులు నిర్వహించించింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) తో సంబంధాలున్నాయనే అనుమానంతో జాతీయ దర్యాప్తు
PFI | పాపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అధికారిక ఖాతాను ట్విట్టర్ తొలగించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పీఎఫ్ఐతోపాటు దాని ఎనిమిది అనుబంధ సంఘాలపై కేంద్ర
PFI | పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై (PFI) కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎఫ్ఐపై ఐదేండ్లపాటు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన మరో 270 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్లో దాడులు నిర్వహించిన ఆయా రాష్ర్టాల �
PFI | పీఎఫ్ఐ అనుబంధ సంస్థలపై మరోసారి ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఈడీ మరోసారి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి.
RSS | తమిళనాడులో ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల ఇండ్లపై పెట్రో బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం రాత్రి ముధురైలోని ఆర్ఎస్ఎస్ నేత ఎంఎస్ కృష్ణణ్ ఇంటిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి మూడు
ఎన్ఐఏ సోదాలను నిరసిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) శుక్రవారం కేరళలో చేపట్టిన బంద్ హింసకు దారితీసింది. పలువురు పీఎఫ్ఐ సభ్యులు పలు బస్సులు, వాహనాలను, రోడ్డు పక్కన దుకాణాలను ధ్వంసం చేశారు.
ఉగ్ర కార్యకలాపాలకు నిధులు, శిక్షణ వంటి ఆరోపణలపై దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యాలయాలు, సభ్యుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు (ఎన్ఐఏ) సంస్థ సోదాలు నిర్వహించింది.
PFI | పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నది. కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ