ముత్తారం : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. గురువారం ముత్తారం మండలంలోన�
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 11: జిల్లా కేంద్రానికి చెందిన పద్మశ్రీ భాష్యం విజయసారథి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం అప్పాజోస్యుల విష్ణుబొట్ల కందా�
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 11: మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి ఇటీవలే పాఠశాల డైరెక్టరేట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఆరో తరగతితో పాటు ఏడు నుంచి పది తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుండగా, ఈ
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్నియోజకవర్గ వ్యాప్తంగా జయంతి వేడుకలుచొప్పదండి, ఏప్రిల్ 11: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని ఆర్నకొండలో అ
మానకొండూర్లో పరిశీలించిన డీఐవో సాజిదా అతహరప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచనతిమ్మాపూర్, ఏప్రిల్ 8: కొవిడ్-19 వ్యాక్సినేషన్ విస్తృతంగా సాగుతున్నది. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువా�
రెండేళ్ల జైలుఅవగాహన కల్పిస్తున్న పోలీసులునిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుకమాన్పూర్ మండలంలో పదకొండు మందిపై కేసులుసుల్తానాబాద్లో 30 మందికి ఫైన్ మాస్కు లేకుండా బయటకు వెళ్తున్నారా..? మాకేం అవుతుందిలే అనుక�
గోదావరిఖని, మార్చి 30: ఎప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చినా మళ్లీ టీబీజీకేఎస్దే గెలుపు అని యూనియన్ అధ్యక్షుడు బి.వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి ఆర్జీ-1 మేడిపల్లి ఓసీపీలో మంగళవారం జరిగిన గేట�
వాడీవేడిగా రామగుండం బల్దియా సమావేశంఅభివృద్ధితో మరో రెండేళ్లలో రెట్టింపు జనాభాఅందుకు దీటుగా ఉపాధి అవకాశాలు: మేయర్ డాక్టర్ అనిల్కుమార్ కోల్సిటీ, మార్చి 30: రామగుండం నగర పాలక సంస్థలో 2021-22 ఆర్థిక సంవత్స�