రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదైన దురాజ్పల్లి లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చారు. మంగళవారం బోనం ఎత్తుకుని మెట్ల మార్గం గుండా వచ్చి చౌడమ్మక
రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతర అయిన దురాజ్పల్లి పెద్దగట్టు జాతరకు రెండోరోజు సోమవారం భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్థరాత్రి నుంచి లక్షలాదిగా భక్తులు గుట్టపైకి చేరుకున్నారు. తమ ఇష్ట దైవానికి బోనాలు సమ�
యాదవుల కుల దైవంగా పేరొందిన దురాజ్పల్లి లింగమంతుల జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది. మధ్యాహ్నం నుంచే భక్తులు బారులుదీరి పెద్దగట్టుకు చేరుకున్నారు. మొన్నటి వరకు నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం జనసంద్రంగా
NH 65 | రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన పెద్ద గట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతరకు వేళయ్యింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్పల్లిలోని పెద్దగట్టు యాదవుల ఆరాధ్య దైవం, కోరిన కోర�
తెలంగాణ రెండో అతిపెద్ద జాతర.. రెండేండ్లకోసారి జరిగే దురాజ్పల్లి లింగమంతుల జాతరపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. నిండా రెండు వారాల గడువే ఉండగా.. అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికీ నయా పైసా విది�
సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర వైభవంగా సాగుతున్నది. రెండోరోజైన సోమవారం భక్తులు భారీగా తరలిరావడంతో గట్టు పరిసరాలన్నీ కిటకిటలాడాయి. యాదవులు మంద గంపలు, బోనాలు,
విభిన్న సంస్కృతులకు నిలయమైన తెలంగాణలో అనాదిగా వస్తున్న కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, పండుగలు జాతరలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. ప్రజలు వాటిని ఇప్పటికీ ఆచరిస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నారు.
Peddagattu Jathara | దురాజ్పల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమై.. 9వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో హైదరాబాద్ - విజయవాడ హైవే(NH 65) పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
Minister Jagadish Reddy | దేశంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
Suryapet | తెలంగాణలో రెండో అతిపెద్దదైన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం జీఓ జారీ అయింది. యాదవుల ఆరాధ్య
పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయ పనులు నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన దురాజ్పల్లి పెద్దగట్టు పరిసరాలు పరిశీలించారు.
రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.