రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీసులు విశేష కృషి చేశారని, కోడ్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ వరకు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించినందుకు హ్యాట్సాఫ్ చెబుతున్నట్టు డీజీపీ రవిగుప్తా తెలిపా�
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు గాను అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్దత్ తెలిపారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని శ్ర�
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించిన వ�