ధ్యానం చేయాలంటే గంటలు గంటలు దానికి కేటాయించాల్సిన పని లేదు. మనం చిటికెలో వృథా చేసే అయిదు నిమిషాల సమయం కూడా ఇందుకు ఉపయోగించుకుంటే ఎంతో మేలుచేస్తుంది. ప్రతి రోజూ 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మనసు
Swami bodhamayananda | ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద . ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉండాలని సూచించారు. అయిజ మండల పరిధిలోని సంకాపురం గ్రా�
ఓ పారిశ్రామికవేత్త ఒకానొకసారి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. మానసిక ప్రశాంతత కోరి ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ గురువును కలిసి తనకు ఆనందంగా ఉండాలని ఉందని చెప్పాడు. ఎన్నో పర్య�
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. రెబ్బెన మండలం ఇంద్రానగర్లోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈ నెల 23,24,25 తేదీల్లో జరిగే జాతరకు రావాలంటూ ఆలయ ప్రధాన అర్చకుడు దేవర వినో�
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని గాగిళ్లాపురంలో ఆదివారం జరిగిన మహాగణపతి నవగ్రహ, కనకదుర్గ, ధ్వజ స్�
ధ్యానంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మహర్షి వేదిక్ సంస్థ గురువు టోని నాడార్ అన్నారు. నందిగామ మండలంలోని కన్హా శాంతి వనంలో ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక సంస్థ మహర్షి వేదిక్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం 10 �
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.