ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు రేషన్ కార్డులపై అందిస్తున్న సన్న బియ్యం (Fine Rice) పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటే ఎక్కువగా ఉందని కృష్ణంపల్లి మాజీ ఉపసర్పంచ్ మల్లారెడ్డి పేర్కొన్నారు.
పీడీఎస్ బియ్యం కోసం డీలర్లు, ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపులకు అందాల్సిన బియ్యం నెలాఖరుకు చేరుతున్నాయి. రైస్ అలాట్మెంట్కు సివిల్ సప్లయ్ సిబ్బంది, రేషన్ కోటాకు డ�
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని సోలిపూరంలో భారీగా రేషన్ బియ్యం (PDS Raice) పట్టుబడింది. సోలిపురం నుంచి నూతలగుంటకు వెళ్లే మార్గంలో ఉన్న బొంగు శ్రీను అనే వ్యక్తి చెందిన వ్యవసాయ పొలం వద్ద నిల్వ ఉంచిన రేషన�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాలో తీవ్ర ఆటంకం ఏర్పడింది. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ హమాలీలు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి నెలకొంది.
రేషన్ బియ్యం, ఇసుక, గుట్కా, గంజాయి వంటి వాటితో అక్రమ వ్యాపారాలు చేస్తే సహించేది లేదని, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని మల్టీ జోన్- 2 ఐజీ సత్యనారాయణ అన్నారు.
రేషన్ లబ్ధిదారులకు త్వరలో సన్నబియ్యం ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం దొడ్డు బియ్యం ఇచ్చేందుకే ముక్కుతున్నది. ప్రతి నెలా 1వ తేదీ నాటికే డీలర్లకు బియ్యం సరఫరా చేయాల్సి ఉండ
రాష్ట్రంలో రేషన్కార్డు (Ration Card) లబ్ధిదారులకు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్కార్డు కేవైసీ (Ration Card E-KYC) ప్రక్రియను తర్వలో ముగించనుంది.
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన, సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, పశుసంవర్థ�
ఉచిత బియ్యం| రేషన్కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా
రేషన్ బియ్యం| కరోనా నేపథ్యంలో రేషన్ బియ్యం కోటా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఐదు కిలోల బియ్యంతో కలిపి రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మే నెల క