బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి గడప నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లి బీఆర్ఎస్ సత్తా చాటుదామని షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాష్రెడ్డి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు.
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా రేవంత్రెడ్డిని నిలదీద్దామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎ�
చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి రాంబాబుయాదవ్ అన్నారు. మంగళవారం షాబాద్ మండల కేంద్రంలో జడ్పీటీసీ పట్నం అ
చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు తనను మరోమారు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి కొనసాగిస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల, నవలయపల్లి, వెంకన్నగూడ, హస్తేపూర్, అంతారం, కుమ్మెర,
షాబాద్ : పేద ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం జడ్పీటీసీ పుట్టినరోజు సందర్భంగా నగరంలో మంత్రి కేటీఆర్ను కలిసి బోకే అందజేసి ఆశీస్సులు తీ�