ప్యాసింజర్ రైళ్ల శకం ముగిసినట్లే కనిపిస్తున్నది! భారతీయ రైల్వే వీటిని ఎక్స్ప్రెస్ స్పెషల్స్గా నడుపుతూ, టికెట్ ధరలను అమాంతం పెంచేస్తున్నది. అన్ని స్టేషన్లలోనూ ఆగుతూ ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లన�
సామాన్య ప్రజలు ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను రద్దుచేయడం, ఎక్స్ప్రెస్ రైళ్లలో అన్ రిజర్వ్డ్ బోగీల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల స్లీపర్ క్లోచ్లలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బోగీలలో కెపాసిటీకి మించ�
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి (Kantakapally) వద్ద ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గం గుండా వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. హౌరా-సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703), హౌరా
విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. సహాయక బృందాలు 13 మృతదేహాలను వెలికితీశాయి.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మరో 100 మందికిపైగా �
మూడో రైల్వే లైన్ పనుల పేరుతో రైల్వే అధికారులు పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. కాజీపేట-బల్లార్షా ప్రధాన రైలు మార్గం కావడంతో నిత్యం వేలాది మంది ప్రయాణం చేస్తుంటార�
సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరు వరకు రైళ్లు ప్రారంభించడంతో పాటు ప్యాసింజర్ రైలు నడపాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు, బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఉ�
ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువదలని కృషి, ఆర్థిక మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణతో త్వరలోనే సిద్దిపేటకు చుక్చుక్ రైలు రానున్నది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు కేం�
South Central Railway | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. జనవరి 11, 12 తేదీల్లో విజయవాడ - భద్రాచలం రోడ్(07979), భద్రాచలం రోడ్ -
Passenger train | భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండేండ్ల తర్వాత ప్యాసింజర్ రైళ్లు (Passenger train) మళ్లీ కూతపెట్టనున్నాయి. కరోనాతో నిలిచిన రైలు సర్వీసులు ఈ నెలాఖరులో పునఃప్రారంభంకానున్నాయి. మే 29న ఇరు దేశాల రైల్వే మంత్రులు ప్యా�
న్యూఢిల్లీ: వేసవి కాలం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్ ఉత్పత్తితోపాటు దానికి కావాల్సిన బొగ్గుకు బాగా డిమాండ్ ఏర్పడింది. దేశంలోని పలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి �