రష్యాలోని ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ బ్రయాన్స్క్ ప్రాంతంలో రైల్వే ట్రాక్పై వంతెన కుప్పకూలింది (Bridge Collaps). అదే సమయంలో మాస్కో నుంచి క్లిమోవ్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు �
దేశంలో రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం సహ్రాన్పూర్ స్టేషన్ వద్ద ఢిల్లీ-సహ్రాన్పూర్ మెము ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురైంద�
lions injured : గుజరాత్లో రైలు ఢీకొన్న ఘటనలో రెండు సింహాలు తీవ్రంగా గాయపడ్డాయి. అమ్రేలీ జిల్లాలోని హతీగడ్-బేసన్ రూట్లో ఈ ఘటన జరిగింది. భారీ వర్షం పడుతున్న సమయంలో.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం
Train tragedy | యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి బీబీనగర్ దగ్గర రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దాంతో వృద్ధుడు రైలు ఇంజిన్కు �
సార్వత్రిక ఎన్నికల వేళ బంగ్లాదేశ్లో (Bangladesh) తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికలను (Elections) బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), దాని మిత్రపక్షాలు ని
ఒడిశాలోని భద్రక్, పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ మధ్య దూరం 181 కిలోమీటర్లు. అయితే ఈ రెండు పట్టణాల మధ్య నడిచే ప్యాసెంజర్ రైలులో చార్జీ మాత్రం రెండు విధాలుగా ఉన్నది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశాలోని రాయ్రంగ్పూర్, బాదంపహార్ రూట్లో మొట్టమొదటిసారిగా ప్యాసింజర్ రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.
సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు ప్యాసింజర్ రైలు ప్రారంభించడంతోపాటు, తిరుపతి, బెంగళూరు పట్టణాలకు రైళ్లు ప్రారంభించాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి శుక్రవారం న్యూఢిల్లీలో రై�
గ్రీస్లో (Greece) రెండు రోజుల క్రితం జరిగిన ఘోర రైలు (Train crash) ప్రమాదంలో మృతుల సంఖ్య 57కు చేరింది. మంగళవారం రాత్రి థెస్సాలే (Thessaly)-లారిస్సా నగరాల మధ్య ప్యాసింజర్ రైలు (passenger train), గూడ్స్ రైలు ఢీకొట్టుకున్నాయి.
Maharashtra | మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును మరో రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి.
మద్యం తాగేందుకు డ్రైవర్ ఇంజిన్ దిగి బయటకు వెళ్లండంతో ఓ ప్యాసెంజర్ ట్రైన్ గంటపాటు స్టేషన్లోనే నిలిచిపోయింది. ఈ ఘటన బీహార్లోని సమస్తిపూర్ రైల్వే డివిజన్ పరిధిలో తాజాగా చోటుచేసుకున్నది. సమస్తిపూ�
పాట్నా: పెద్ద రైలు ప్రమాదం తప్పింది. ఒక రైలు బోగి చక్రం ఊడిపోయింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బీహార్లోని చంపారన్ జిల్లాలోని ఒక రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఈ ఘ