హైదరాబాద్లోని తెలుగు ఫిలిం చాంబర్లో తెలంగాణ సెగ రాజుకున్నది. చాంబర్లో తెలంగాణకు చెందిన సీని కళాకారులకు ప్రాధాన్యత లేదంటూ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి నేతృత్వంలో పలువురు నిరసనకు దిగారు. ఆంధ్రా గ
Film Chamber | తెలుగు ఫిలిం చాంబర్లో తెలంగాణ సెగ రాజుకుంది. చాంబర్లో తెలంగాణకు చెందిన సినీ కళాకారులకు ప్రాధాన్యత లేకపోవడాన్ని ఖండిస్తూ తెలంగాణ ఉద్యమకారులు నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి పేరుతో తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేసే ధర్మనిధి సాహిత్య పురస్కారానికి ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు పాశం యాదగిరి ఎంపికయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొనే కార్యక్రమాలలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం హైదరాబాద్లో జరిగిన అలయ్..బలయ్లో సీఎం వస్తున్న సందర్భంలో ఆయన సెక
కాంగ్రెస్ ప్రభుత్వంపై సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సీరియస్ అయ్యారు. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులకు సన్మానాలు.. ఉద్యమకారులకు అవమానాలు ఎదురయ్యాయయని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరిపే
కేఆర్ఎంబీ ద్వారా తెలంగాణకు భవిష్యత్తులో జరగబోయే అతి భయంకరమైన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కాపాడుకోవడానికి వెంటనే ప్రజాప్రతినిధులు ఐక్యంగా ప్రయత్నాలు ప్రారంభించాలని సీనియర్ జర్నలిస్టులు పాశం యాద