పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి శుక్రవారం ఉదయం ఓ చెట్టు ఎక్కి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన హై-ప్రొఫైల్ కాంప్లెక్స్లో భద్రతా ఏర్పాట్లపై తీవ్రమై
పార్లమెంట్ భవనంలో భద్రతా లోపం మరోసారి బయటపడింది. 20 ఏండ్ల వయసున్న యువకుడొకరు గోడ ఎక్కి పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆ యువకుడు గోడ ఎక్కి పార్లమెంట్ అనెక్స్ భవన ప్
పార్లమెంట్ భద్రత కోసం 140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. ఈ నెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో వీరిని మోహరించినట్టు అధికారులు తెలిపారు.
Parliament Security : పార్లమెంట్ భద్రతా అంశం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్ చేతుల్లోకి వెళ్లింది. ఢిల్లీ పోలీసులకు బదులుగా ఇక నుంచి సీఐఎస్ఎఫ్ ఆ భద్రతను చూసుకుంటుంది. లోపలికి ప్రవేశించే వారి�
పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ నెల 13న లోక్సభలో కొందరు వ్యక్తులు సృష్టించిన అలజడిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. ఇది తీవ్రమైన అంశమేనని పేర్కొన్న ఆయన దీనిపై రాద్ధాంతం అనవసరమని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు
పార్లమెంటులో భద్రతా లోపం, లోక్సభలో కొందరు వ్యక్తులు బుధవారం చేసిన బీభ త్సం రైతు సంఘాల నేత రాకేశ్ తికాయిత్ ఓ ట్వీట్లో తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)కు కానీ, భారతీయ కిసాన
Pratap Simha | పార్లమెంట్లో భద్రతను ఉల్లంఘించి లోక్సభలోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకుల వద్ద ఉన్న పాస్లు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా (Pratap Simha) జారీ చేసినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ ఎంపీ ఎవర