Train Passengers Panic | స్లీపర్ కోచ్లో మిడిల్ బెర్త్ల కోసం ఉండే చైన్లు మాయమయ్యాయి. ఇది చూసి రైలు ప్రయాణికులు షాక్ అయ్యారు. దీంతో మిడిల్ బెర్త్ల్లో రిజర్వేషన్ పొందిన వారు ఆందోళన చెందారు. (Train Passengers Panic) ఈ విషయాన్ని టీ�
Train Catches Fire | ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. (Train Catches Fire) కోచ్ కింద భాగంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో అందులోని ప్రయాణికులు భయాందోళన చెందారు. ఒక వ్యక్తి ధైర్యంతో ఫైర్ కంట్రోల్ సిలిండర్ ద్వారా మంటలు ఆర్ప�
కొవిడ్ కేసులపై ఆందోళన వద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే చాలని ఆర్థిక, ద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కొత్త వేరియంట్ల కేసులు పెరుగుతున్నందున సోమవారం హైదరాబాద్లో ఆయన వైద్యాధికారు
ఎన్ని కరోనా వేరియంట్లు పుట్టుకొచ్చినా ప్రస్తుతానికి దేశానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి తెలిపారు.
కేపీహెచ్బీ కాలనీలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన హోండా యాక్టివాను తస్కరించేందుకు యత్నించిగా.. కుక్కల అరుపులతో స్థానికులు అప్రమత్తమై దొంగను పట్టుకున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..
తిరువనంతపురం: రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. దీంతో ఆ రైలును స్టేషన్లో నిలిపి పాములు పట్టుకునేవారితో వెతికించారు. అయితే పాము కనిపించకపోవడంతో ఆ రైలు ముందుకు సాగింది. కేరళలో ఈ సంఘటన
వర్ష బీభత్సంతో జిల్లా అతలాకుతలమైంది. వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. ఈ పరిస్థితుల్లో ‘మేమున్నా’మంటూ జిల్లా ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. మంత్రులు
భారీ వర్షాలు, ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న ప్రవాహం వల్ల గోదావరికి వరద ఉధృతి పెరుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మ
భారత్లో మంకీపాక్స్ వైరస్ కేసు ఇంతవరకూ వెలుగుచూడలేదని, ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శుక్రవారం స్పష్టం చేసింది.