స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాడి పడేశారు. ఇది తమ వల్ల కాదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇటు రాష్ట్రంలో, అటు ఢిల్లీలో పన్నినవ్యూహాలేవీ పనిచేయకపోవడంతో దీనిన
High Court | రాష్ట్రంలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు (Panchayati Elections) నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (State Election Commission) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. అదేవిధంగా ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణకు కావాల్సిన
Disabled People | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ ఈరోజు చండూరులో చెప్పులు మెడలో �
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 8 : ఒక వైపు పంచాయతీ.. మరో వైపు మండల పరిషత్ ఎన్నికలు కసరత్తు జరుగుతున్న ఆ ఏడు పంచాయతీల లెక్క ఎటూ తేలడం లేదు.. కొత్తగూడెం కార్పొరేషన్ కావడం అందులో సుజాత నగర్ మండలంలో ఏడు ప�
పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా..? దానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉన్నదా..? పాత రిజర్వేషన్లు కొనసాగిస్తారా? లేక కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా అమలు చేస్తారా? బీసీ కులగణన తర్వాత నిర్వహిస్�
పశ్చిమ బెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Polls) కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెద్దసంఖ్యలో గ్రామ పంచాయతీ సీట్లను పాలక టీఎంసీ కైవసం చేసుకుంటోంది.
Mid-day meals | మధ్యాహ్న భోజనంలో భాగంగా స్కూల్ పిల్లలకు కోడికూర, సీజనల్ పండ్లు అందించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి నుంచి వచ్చే నాలుగు నెలల పాటు
జైపూర్ : రాజస్ధాన్లో పాలక కాంగ్రెస్ పంచాయతీ సమితి ఎన్నికల్లో అత్యధిక స్ధానాలను దక్కించుకుంది. ఆరు జిల్లాల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగిన 1564 పంచాయతీ సమితిలకు గాను కాంగ్రెస్ పార్టీ 598 స్ధా�
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల ముగిసిన పంచాయతి ఎన్నికల విధుల్లో పాల్గొన్న 1600 మంది టీచర్లు కరోనా మహమ్మారి బారినపడి మరణించారని పలు ఉపాధ్యాయ సంఘాలు చేసిన వ్యాఖ్యలను యూపీ ప్రభుత్వం తోసిపుచ�
లక్నో: యూపీలో జరిగిన పార్టీరహిత పంచాయితీ ఎన్నికల్లో బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఆధిక్యత సాధించింది. నేరుగా పార్టీలు రంగంలోకి దిగకుండా తాము బలపరిచే అభ్యర్థులను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపాయి. జిల్లా పంచాయ�
లక్నో : ఉత్తర ప్రదేశ్లో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో జరిగే ఈ ఎన్నికల్లో 2.14 లక్షలకు పైగా సీట్లలో 3.52 లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉద
ముజఫర్నగర్ : జర్మనీలో జరిగిన జూనియర్ షూటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ పొందిన నేహ తోమర్(21) యూపీ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. భారత్ తరపున పలు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో సత్తా చాటి
లక్నో: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు తయారు చేసిన 200 కేజీల జిలేబీలు, 1,050 సమోసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేయడంతోపాటు పది మందిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని ఉ�
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓ 81 ఏండ్ల వృద్ధురాలు రాణీదేవి (81) సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాన్పూర్ జిల్లాలోని చౌబేపూర్ గ్రామానికి చెందిన ఆమె.. ఈ మేరకు మంగళవారం నామినేష�