పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఇప్పట్లో నీళ్లు వచ్చే పరిస్థితి లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికే ఈ ప�
KTR | పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా.. మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశ
పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అనుమతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. ట్రిబ్యునల్ అవార్డు తేలే
కీలక సాగునీటి ప్రాజెక్టు లు పూర్తిచేసేందుకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.23వేల కోట్లు, ఇప్పటికే తీసుకున్న రుణాలు, అసలు చెల్లింపుల కు మరో 22వేల కోట్లు, మొత్తంగా రూ.45 వేల కోట్లతో ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్కు ఇరిగేషన్�
MLC Kavita | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లను రద్దు చేయాలనే ఆలోచనను పక్కనపెట్టి ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించా�
Palamuru Rangareddy Lift | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్రన్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్టేక్ వెల్ వద్ద ఈ నెల 16న బటన్ నొక్కి బహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను
Minister KTR | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఐటీ పరిశ్రమల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు బహిరంగ లేఖ రాశారు. రెండోదశ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావర�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని సాగు భూములన్నింటినీ సస్యశ్యామలం చేయటంతోపాటు ప్రజలకు సాగు, తాగు నీరు అందించాలనే సం�
Minister KTR | తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనపై సెటైర్లు వేశారు. పునాది వేసినందుకు హెచ్ఎం అమిత్ షా జీకి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. రాష్ట్రానికి కేం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246పై స్టే విధించాలని కోరుతూ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ గురువారం పిటిషన్ దాఖలు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పూర్తి డీపీఆర్ను అందజేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది.
Minister Niranjan Reddy | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఏడాదిలోగా పూర్తవుతాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో దశాబ్దాల పాటు పక్కనపెట్టిన పెండింగ్ ప్రాజెక్టులను స్వరాష్ట్రంలో శరవేగంగా
యాదాద్రి, జూన్2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. బుధవారం యాదగిరి గుట్ట పట్టణంలోని ఆయా ప్రభుత్వ కార్యాయాలు, వివిధ పార్టీ కార్యాలయాలు, అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం
మహబూబ్ నగర్ : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ పరిశీలించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా తుది డిజైన్లు పూర్తి చేసి కాలువ నిర్మాణ పనులు చేపడతామని ఎక్సైజ్, పర్యాటక శ�