ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప థకం నుంచి సాగునీరు ఇవ్వాలని పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్ చేసింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నల్లగొండకు సాగునీరు ఇవ్వకుండ�
నోరెత్తితే నల్లమల్లలో పుట్టిన, వనపర్తిలో చదివి, కల్వకుర్తిలో పెరిగిన, కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన, పాలమూరు ప్రాంతం నుంచి రెండో ముఖ్యమంత్రిగా ఎదిగిన అని చెప్పుకునే రేవంత్రెడ్డి బడ్జెట్లో మా
రెండు దశాబ్దాల కిందట ఆనాటి రహస్య రాజకీయ పోరులో పని చేస్తున్న నాయకుడొకరు ‘జారుడుబండ మీద’ అనే పుస్తకం రాశారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, దివంగత కుసుమ జగదీశ్తో పాటు కొంతమంది మిత్రులం కలిసి విలువైన ఆ ప�
వలసలు.. ఆకలి చావులు.. సాగు తాగునీటి కోసం గోసపడ్డ పాలమూరు ఇవాళ సగర్వంగా తలెత్తుకుంటున్నది.. వలసల జిల్లా రూపు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పొట్టకూటి కోసం వలసలు వెళ్లే పా లమూరు జిల్లాకు ఇవాళ ఇతర రాష్ర్టాల ను
సీఎం కేసీఆర్ పాలన చారిత్రక విజయాలతో దూసుకెళుతున్నదని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. శనివారం స్థానిక అంబేద్కర్ కూడలిలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకురావడంపై సీఎం కేసీఆర్ చిత
సాధ్యంకాని పనులను సైతం చేసి చూపిస్తున్న అసాధ్యుడు సీఎం కేసీఆర్ అని.. అందుకు నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమేనని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.