ఫఖర్ రనౌట్పై వివాదం జొహనెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో పాకిస్థాన్ బ్యాట్స్మన్ ఫఖర్ జమాన్ రనౌటైన తీరుతో క్రీడాస్ఫూర్తి అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో 193 పరుగుల
పాకిస్తాన్ దక్షిణ ప్రావిన్సుల్లో దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్న ఆఫ్ఘాన్ శరణార్థులు తమ వ్యాక్సిన్ వద్దు.. డబ్బు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని పాక్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (
న్యూఢిల్లీ: భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు బుధవారం పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనే దిశగా చర్యలు తీసుకుంటున్న సంద�
కరాచీ: పాకిస్థాన్లోని హిందూ మైనార్టీలు హోలీ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి కరాచీలో హోలికా దహనంలో పాల్గొన్న వందలాది మంది.. సోమవారం రంగుల పండుగను జరుపుకున్నారు. ఎంతో ఉత్సాహంగా ఆ�
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని రావల్పిండిలో పునర్ నిర్మాణం జరుగుతున్న వందేళ్ల నాటి హిందూ ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నగరంలోని పురానా ఖిలా ప్రాంతంలో ఉన్న ఆలయంపై సుమారు పది నుం
ఇప్పుడు పాకిస్తాన్ మహిళలు సౌదీ అరేబియాకు చెందిన షేక్లను వివాహం చేసుకోలేరు. సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ పెండ్లిళ్లపై నిషేధం విధించింది.అలాగే, సౌదీ అరేబియా పౌరులు బంగ్లాదేశ్, చాడ్, మయన్మార్ దేశాలకు చెందిన �
న్యూఢిల్లీ: గత నెలలో ఇండియా, పాకిస్థాన్ మిలిటరీ చీఫ్లు సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తామంటూ ప్రకటించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. దాయాది దేశాలు సడెన్గా ఇలా కాల్పుల
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్థాన్ మధ్య మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి. సింధూ నదీ జలాల పంపకం విషయంలో ఈ రెండు దేశాలు చర్చలు జరపనున్నాయి. ప్రతి ఏటా జరగాల్సిన ఈ సమావే�