ఇస్లామాబాద్: ఇండియా తన వైమానిక సత్తాను రాఫేల్ యుద్ధ విమానాలతో బలోపేతం చేసుకున్న విషయం తెలిసిందే. అదే రీతిలో దాయాది పాకిస్థాన్ కూడా తన అమ్ములపొదిని పెంచుకుంటోంది. చైనాకు చెందిన జే-10సీ యుద్ధ విమా�
Encounter | జమ్ముకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్లు (Encounter) జరిగాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్ జిల్లా నౌగావ్ షాహబాద్లో, కుల్గాం జిల్లాలోని మిర్హ్హాం
అండర్-19 ఆసియా కప్ దుబాయ్: చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో యువ భారత జట్టు 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అండర్-19 ఆసియా కప్లో భాగంగా పాకిస్థాన్తో శనివారం జరిగిన పోరులో భారత్ చివరి బం�
ముంబై : భారత్ను అస్ధిరపరచాలని విభజించాలని పాకిస్తాన్ కోరుకుంటోందని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ దాయాది దేశంపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా పాలనాపగ్గాలు చేపట్టినప్ప�
అహ్మదాబాద్ : గుజరాత్ తీరంలో పట్టుబడిన పాకిస్తాన్ పడవలో రూ 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఫిషింగ్ బోట్లో ఉన్న ఏడుగురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన
Heroin | గుజరాత్ తీరంలో భారీగా హెరాయిన్ (heroin) పట్టుబడింది. పాకిస్థాన్ నుంచి సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలను అధికారులు పట్టుకున్నారు
అమెరికా నివేదిక వాషింగ్టన్, డిసెంబర్ 17: పాకిస్థాన్ను కేంద్రంగా చేసుకొని ఉగ్రవాద ముఠాలు భారత్పై దాడులకు తెగబడుతున్నాయని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం వారిపై చర్యలు తీ�
వాషింగ్టన్: పాకిస్థాన్ను అడ్డాగా చేసుకుని ఉగ్రవాద గ్రూపులు ఇండియాను టార్గెట్ చేస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. పాక్లో ఉన్న అనేక మంది ఉగ్రవాదులపై ఆ దేశం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నది. జ�