మానవ జీపీఎస్గా ఉగ్రవాదులు పిలుచుకునే బాగూ ఖాన్ని జమ్మూ కశ్మీరులోని గురేజ్లో శనివారం భద్రతా దళాలు మట్టుపెట్టాయి. 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీరులో మకాం వేసిన బాగూ ఖాన్ చొరబాటుదారులకు సంధానకర్తగా వ్య�
గ్లోబల్ టెర్రరిస్ట్, భారత దేశ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది, జైషే మహ్మ ద్ చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలో లేడంటూ ఇన్నాళ్లూ పాకిస్థాన్ చేస్తున్న వాదన అబద్ధమని తెలిసిపోయింది. అతడు ప్రస్తుతం పాకిస్థాన్లోనే
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు దాడులు నిర్వహించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్ర ద్రౌపది ముర్మును కలుసుకుని దాడుల గురించి వివరించారు. మరోవైపు, ఎ�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జీలంనదిలోకి భారత్ అకస్మాత్తుగా నీటిని విడుదల చేసిందని పాక్ ఆరోపించింది.
ఇది పాకిస్థాన్పై మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ లేదా నామమాత్రపు బెదిరింపులు చేసే కాలం కాదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. అర్థమయ్యే భాషలోనే వారికి గుణపాఠం చెప్పవలసిన సమయమని చెప్పారు. పాక్ ఆక్�
Defence Minister Rajnath Singh | పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికైనా భారత్ లో విలీనం అవుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రగాడ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఢిల్లీ ,జూన్ 4: కశ్మీర్ పర్యటనలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రక్షణ పరిస్థితులపై సైనికాధిపతి (సీవోఏఎస్) జనరల్ ఎం.ఎం.నరవణె సమీక్షించారు. ఉత్తర సైనికదళం కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ జోషి, చినార్ కార్ప్స్ కమ