బీసీలకు రాజకీయ వాటా దక్కే వరకు సామాజిక ఉద్యమాన్ని కొనసాగిద్దామని వివిధ పక్షాల నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో గురువారం ‘బీసీ కులసంఘాల ఐక్యత’ అనే అంశంపై రౌండ్టేబుల్ స�
చేనేతరంగం, కార్మికుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యథావిధిగా కొనసాగించాలని, 5% జీఎస్టీ పరిహారం చెల్లించాలని అఖిలభారత పద్మశాలి సంఘం చేనే
మాదక ద్రవ్యా ల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సద య్య అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థాని క పద్మశాలీ భవన్లో బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో మాదకద్రవ్య
చేనేతపై ‘జీరో జీఎస్టీ ఉద్యమం’ ద్వితీయ వార్షికోత్సవాన్ని నారాయణగూడలోని పద్మశాలిభవన్లో ఈ నెల 5న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న సోమవారం ఒక �
పద్మశాలీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.8,500 కోట్లు ఖర్చు చేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. నేతన్నకు పింఛన్లు, పవర్లూం, హ్యాం డ్లూం కార్పొరేష�
రాష్ట్రంలోని ప్రతి పద్మశాలిని కలిసి చైతన్యం చేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. ఆదివారం నారాయణగూడ పద్మశాలి భవన్లో అఖిలభారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం కార్యవర్గ