వివిధ రంగాల్లో విశేష ప్రతిభను కనబరిచిన ప్రతిభామూర్తులు, సామాజిక సేవకులకు కేంద్ర ప్రభుత్వం శనివారం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవ వేళ కళలు, సామాజిక సేవ, వాణిజ్యం, పరిశ్రమ, సాహిత్యం, వి�
జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒసాము సుజుకీ(ఇటీవల మరణించారు)కి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి, దిగ్గజ నటి వైజయంతి మాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం పద్మ విభూషణ్ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి ఉప రాష్ట్ర�
మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్ ఎం వెంకయ్యనాయుడిని పద్మవిభూషణ్, సినీ నటుడు చిరంజీవి ఆత్మీయంగా సత్కరించారు. శుక్రవారం హైదరాబాద్లోని వెంకయ్యనాయుడు నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరిం�
Chiranjeevi | 2024 పద్మపురస్కారాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం (Padma Vibhushan) పద్మవిభూషణ్కు టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి (Chiranjeevi)ని ఎంపిక చేసింది. ఈ సందర్భంగా చిరంజీవికి సెలబ్రిటీల�
Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్గా చెరగని ముద్రవేసుకున్న కొణిదెల చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కింది. చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం (Padma Vibhushan) పద్మవిభూషణ్కు ఎంపిక చేసింది. ఈ సం�