Final Rites | ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే అదే అవకాశంగా కుల వృత్తులు, పనిబాట్ల వారు, కర్మకాండలు చేసే పనివాళ్లు, అడుక్కునే వాళ్లు హక్కుదారులుగా ఇష్టం వచ్చినట్లు డిమాండ్ చేసి �
Visakha Steel Plant | విశాఖ స్టీల్ప్లాంట్ను పూర్తిస్థాయిలో నడిపించేందుకు కేంద్రం మొదటి విడతగా ప్యాకేజీని ప్రకటించిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు.
Srinivasa Varma | విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ఉక్కు, గనులశాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మరోసారి కేంద్రం వైఖరిని వెల్లడించారు. ప్రజల మనోభావాలను గౌరవించి ప్రైవేటీకరణ వెనక్కి తీసుకున్నామని అన్నారు.
Janasena | జనసేన పార్టీ విజయవాడ నాయకుడు పోతిన మహేశ్ (Pothina Mahesh) వైసీపీ నుంచి ప్యాకేజీ తీసుకుని కోవర్టుగా మారారని ఆ పార్టీ ఆంధ్రా జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆరోపించారు.
డెలివరీ చేయాల్సిన ఖరీదైన వస్ర్తాలతో ఉబేర్ వాహనదారు ఉడాయించాడు. ఈ ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్నగర్ వై జంక్షన్ సమీపంలో ఇర్ఫాన్ఖాన్ టైల
ఎఫ్ఎంసీజీ సంస్థ విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్.. దేశీయ ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తుల వ్యాపారంలోకి వస్తున్నట్టు గురువారం ప్రకటించింది. స్నాక్ ఫుడ్, స్పైసెస్, రెడీ-టు-ఈట్ మార్కెట్లో ప్రధాన సంస�
వేసవి సెలవుల్లో రాష్ట్రంలోని, దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించాల నుకొనేవారికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది
మౌలిక సదుపాయాలు, ఉద్యోగావకాశాల కల్పనకు ప్రణాళికను ప్రకటించిన మోదీ రాబోయే 25 ఏండ్లు అమృత ఘడియలు సమిష్టి కృషితో నవభారతాన్ని సాధిద్ధాం ఇంధన రంగంలో 2047కల్లా స్వావలంబన కొత్తగా నేషనల్ హైడ్రోజన్ మిషన్ 75 వారాల
తెలంగాణ సహా పలు రాష్ర్టాలకు ప్రకటన న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: తెలంగాణసహా, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు రాష్ర్టాలకు హ్యుందాయ్ మోటర్ ఇండియా బుధవారం రూ.20 కోట్ల కరోనా రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. క�