బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న నేపాల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన భారతీయ భక్తులను నేపాల్లోని నావల్ పరాసి జిల్లాలో ఉన్న పృథ్వీ చంద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Wanaparthy | కొత్తకోట సమీపంలో ప్యాసింజర్ జీపు బోల్తాపడింది. దీంతో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. కానాయపల్లికి చెందిన 14 మంది క్రూయిజర్లో హైదరాబాద్లో వివాహ వేడుకకు
Crime news | సిమెంట్ లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన జిల్లాలోని బొంరాస్పేట పోలీసు స్టేషన్ పరిధి నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది.
Accident | సూర్యాపేటలో ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా | సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది
కూరగాయల ఆటో| జిల్లాలోని కొత్తకోటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల కోసం వెళ్తున్న ఓ ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఓ వ్యక్తి మృతిచెంగా, పలువురు గాయపడ్డారు.
కోదాడ| జిల్లాలోని కోదాడ వద్ద పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం కోదాడ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న పది మంది గాయపడ్డారు.
ప్రైవేటు బస్సు| జిల్లాలోని చివ్వెంల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని గుంజలూరు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది �
రంగారెడ్డి : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన యాచారం మండలంలోని చింతపట్ల గేటు సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ లింగయ్య తెలిపిన కథనం ప్రకారం.. నల
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో కూలీలతో వెళ్తున్న ట్రాలీ వాహనం బోల్తా పడడంతో వెంకట నరసమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో పదిమందికి గాయాలయ్యాయి. అ�