రంగారెడ్డి : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన యాచారం మండలంలోని చింతపట్ల గేటు సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ లింగయ్య తెలిపిన కథనం ప్రకారం.. నల
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో కూలీలతో వెళ్తున్న ట్రాలీ వాహనం బోల్తా పడడంతో వెంకట నరసమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో పదిమందికి గాయాలయ్యాయి. అ�