గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు 1.40 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
Srisailam Project | నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ( Srisailam ) జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 42,486 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది.
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో ను ఇరిగేషన్ ఇంజినీర్లు క్రమంగా పెంచుతున్నారు. వరద కాలువలో 12,000 క్యూసెక్కులు, 15 వరద గేట్ల నుంచి 42 వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ ద్వారా 6000 క్యూ�
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 70,500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ఏఈఈ మాదవి తెలిపారు. ప్రాజెక్ట్ 13 వరద గేట్ల నుంచి 74,880 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో దిగువ గోదావరిలోకి 99,840 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్�
నిజాంసాగర్ : ఎగువ భాగం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో పెరుగుతుండడంతో గురువారం సాయంత్రం వియర్ నంబర్ 12లో ఏడు వరద గేట్లు, వియర్ నంబర్ 16 నుంచి 5గేట్ల ద్వారా నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్న�
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి మూడు రోజులుగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లోకి 3,82,430 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఆయన వెల్లడిం