ప్రభుత్వ, అధికార యంత్రాంగ విరుద్ధమైన పోకడలు, వింతైన పాలనా తీరుతో ఉస్మానియా యూనివర్సిటీ ఔన్నత్యానికి చెద పట్టేలా ఉన్నది.ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ప్రభ అధికారుల నిర్లక్ష్యంతో క్రమేణా మసకబారు�
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ యూనివర్సిటీ సాధన సమితి ఏర్పాటైంది. సమితి కన్వీనర్గా ఓయూ విద్యార్థి నాయకులు ఎస్.నాగేశ్వర్ రావు, కో కన్వీనర్గా �
ఉస్మానియా యూనివర్సిటీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్ను గురువారం నిర్వహించిన అకాడమీ సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఓయూ బడ్జెట్లో మొత్తం ఆదాయం రూ.718.86 కోట్లుగా చూపెట్టారు.
Jashn-e-Sainma: ఉస్మానియా వర్సిటీలోని జర్నలిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జష్న్-ఎ-సైన్మా జాతీయ స్థాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. రెండు రోజుల పాటు జరగనున్న ఆ ఈవెంట్ను వ
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని వివిధ విభాగాలలో వేరువేరు పేర్లతో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్టివల్ (సింపోజియం) ప్రారంభమైంది. ఈ సింపోజియంలో భాగంగా విద్యార్థులు పలు విభాగాలలో పోటీలు నిర్�
ఉస్మానియా యూనివర్సిటీలోని గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత శిక్షణ కోచింగ్ను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. దీంతో నిరుపేద నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్తో ప�
MLC Vanidevi | ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సెంటెనరీ పైలాన్ను(OU Centenary Pylon) పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణీదేవి(MLC Surabhi Vanidevi) బుధవారం ప్రారంభించారు.
ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘రీకన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎమర్జింగ్ ఇష్�
ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి పూర్వ విద్యార్థి భారీ విరాళం ప్రకటించారు. ప్రతిపాదిత క్లాస్ రూం కాంప్లెక్స్ ‘వై నరసింహన్ బిల్డింగ్' నిర్మాణానికి రూ.5 కోట్లు విరాళం
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య మహాసభ 2024ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని రూం నెంబర్ 133లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత�
జాతీయ విద్యావిధానం ద్వారా సమగ్ర విద్యాభివృద్ధి జరుగుతుందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. బాలికా సాధికారత ద్వారానే దేశం ముందడుగు వేస్తుందని చెప్పారు. ఉస్మానియా �