Police March | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు శుక్రవారం ఉండగా ఎన్నికల నేపధ్యంలో దేవాపూర్లో భారీగా పోలీసులను మోహరించారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న లోడింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి కంపెనీ గేటు ఎదుట విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఒక్కసారిగ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవికోసం పట్టుబడుతుండగా, తాజాగా ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ �
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై శుక్రవారం ఆదిలాబాద్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ లేబర్ కమిషనర్ రాజశ్వరమ
దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ మరో అరుదైన అవార్డును సొంతం చేసుకున్నది. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం), మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్ర�
మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే, మైనింగ్ విస్తరణకు ఎటువంటి అ భ్యంతరాలు లేవని దేవాపూర్ గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీకి సంబంధించి మైనింగ్ లీజుపై ఈ నెల 15న నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు వెంటనే అనుమతులిచ్చి ప్రోత్సహిస్తున్నామని, వాటి ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి కేటీఆర్ పేర్క�
మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. దేవాపూర్లోని ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు మంత్రులు ఇద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీతో కలిసి భూమిపూజ చేశారు.