Harish Rao | తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
చేనేత కార్మికులవి ఆత్మహత్యలు కాదని, అవి సర్కారు హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఉపాధి లేక నేత కార్మికులు ఉసురు తీసుకుంటున్నా సర్కారు ఆదుకోదా? అని ధ్వజమెత్తారు.
నీట్ నిర్వహణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Dasoju Sravan | తెలంగాణ ప్రభుత్వం ఎంతో మానవీయంగా ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంపై తెలంగాణ పీసీసీ ప్రెసిడింట్ రేవంత్రెడ్డి చేసిన విమర్శలపై బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ స్పందించారు. ఈ మేరకు రేవంత�
హైదరాబాద్ : మునుగోడు ఆత్మగౌరవ సభను అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక బహిరంగ లేఖ విడుదల చేసింది. లేఖలో బీజేపీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉన్నదా? అని ప
లక్నో: ఉత్తర ప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్, తన బాబాయ్ శివపాల్ యాదవ్, కూటమిలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్భర్లకు అల్టి
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై బీజేపీది అదే
ఎర్రజొన్న బకాయిలడిగిన రైతులపై కాల్పులు జరిపిందెవరు? ముదిగొండలో ఇండ్ల స్థలాలడిగినందుకు కాల్పులు జరిపి చంపిందెవరు? రాష్ట్రంలో సంఘర్షణ పేరుతో సభ పెట్టే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు తెలంగాణకు రాహు�
బీజేపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రైతు ద్రోహి, రాష్ట్ర ద్రోహి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రక
Minister KTR | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. జూటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పచ్చబడు
హైదరాబాద్ : బీజేపీ నేతలు ప్రతీది దేశం కోసం.. ధర్మం కోసం అంటారనీ.. పెట్రో ధరల పేరిట చేస్తున్న దోపిడీని సైతం దేశం కోసం.. ధర్మం కోసమేనా? అని ప్రశ్నించారు. ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేంద్రానికి లే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీలో ఉపాధి అవకాశాలు...
సినీ ఇండస్ట్రీ (Cinema Industry)కి తాను పెద్దగా ఉండనని, కానీ బాధ్యతగల బిడ్డగా ఉంటానని చిరంజీవి (Chiranjeevi)చేసిన కామెంట్స్ పై ఇపుడు ఇండస్ట్రీ అంతా తెగ చర్చ నడుస్తోంది. కాగా ఈ నేపథ్యంలో నటుడు మోహన్ బాబు (Mohanbabu)
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 13 ప్రధాన అంశాలను ప్రస్�