బుడాపెస్ట్: భారత జూడో క్రీడాకారిణి సుశీలా దేవి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ప్రపంచ జూడో చాంపియన్షిప్ 48 కేజీల విభాగంలో పోటీ పడుతున్న సుశీల ప్రస్తుతం 989 పాయింట్లతో ఉంది. ఆసియా నుంచి ఏడో స్థానం �
ఒలింపిక్స్పై ప్రధాని సమీక్ష న్యూఢిల్లీ: శిక్షణ సదుపాయాల నుంచి కరోనా వ్యాక్సినేషన్ వరకు భారత అథ్లెట్లకు అన్ని సౌకర్యాలు కచ్చితంగా అందించాలని, దీన్ని ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని ప్రధానమంత్రి నరేం�
న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ స్టార్ షట్లర్ కరోలినా మారిన్ ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంది. ఎడమ మోకాలికి తీవ్రగాయమై శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో ఆమె ఈ నిర్ణయం తీ�
ఒలింపిక్స్కు ముందు జపాన్కు సమస్యలు తగ్గేట్టుగా కనిపించడం లేదు. పరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు వచ్చే నెల 20 వరకు ఎమర్జెన్సీని పొడగిస్తూ జపాన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు
ఒలింపిక్స్ ముందు పరీక్షకు భారత బాక్సర్లు రెడీ నేటి నుంచి ఆసియా చాంపియన్షిప్ దుబాయ్: టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత బాక్సర్లు కీలక సన్నాహానికి సిద్ధమయ్యారు. సోమవారం నుంచి ఇక్కడ జరుగనున్న �
మ్యాచ్ ప్రాక్టీస్పై పీవీ సింధు వ్యాఖ్య న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు ముందు అర్హత టోర్నీలు రైద్దెనా ఆ ప్రభావం తన ప్రాక్టీస్పై పడదని భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ
టోక్యో: కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ప్రపంచ క్రీడా పండుగ టోక్యో ఒలింపిక్స్ ప్రేక్షకుల్లేకుండా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్లో కొత్త కేసులు పెరుగుతుండడంతో జూలై 23 నుంచి జరుగాల్సిన విశ్వక్రీ
జానపద చిత్రాల్లో కత్తి సాము అసాధారణంగా కనిపిస్తుంది. సినిమాల్లో సైతం మగవాళ్లకే పరిమితమైన విన్యాసం కత్తుల యుద్ధం. ఫెన్సింగ్ క్రీడ సైతం కత్తులతో పోరాడేదే! ఈ మగవాళ్ల ఆటలో చెన్నైకి చెందిన ఓ ఆడకూతురు అదరగొడ
టోక్యో : ఒలింపిక్స్ కు మూడు నెలల ముందు జపాన్ వైరస్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇతర దేశాలతో పోలిస్తే జపాన్ లో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నా ఒలింపిక్స్ కు ముందు తాజాగా కరోనా పాజిటివ్ కేస�
ముంబై: ఒలింపిక్స్లో క్రికెట్కు ఇన్నాళ్లూ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ నో చెబుతూ వస్తోంది. కారణం.. తాము ఎక్కడ స్వతంత్రత కోల్పోతామో.. ఇండియన్ ఒలింపిక్ కమిటీకి ఎక్కడ జవ�
టోక్యో: ఒలింపిక్స్కు మరోసారి కరోనా గండం పట్టుకుంది. జపాన్లో కేసుల సంఖ్య పెరిగితే, గేమ్స్ నిర్వహించడం సాధ్యం కాకపోతే రద్దు చేసేస్తామని ఆ దేశ అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి తొషిహిరొ నికాయ�