ఒలింపిక్స్ ముందు పరీక్షకు భారత బాక్సర్లు రెడీ నేటి నుంచి ఆసియా చాంపియన్షిప్ దుబాయ్: టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత బాక్సర్లు కీలక సన్నాహానికి సిద్ధమయ్యారు. సోమవారం నుంచి ఇక్కడ జరుగనున్న �
మ్యాచ్ ప్రాక్టీస్పై పీవీ సింధు వ్యాఖ్య న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు ముందు అర్హత టోర్నీలు రైద్దెనా ఆ ప్రభావం తన ప్రాక్టీస్పై పడదని భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ
టోక్యో: కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ప్రపంచ క్రీడా పండుగ టోక్యో ఒలింపిక్స్ ప్రేక్షకుల్లేకుండా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్లో కొత్త కేసులు పెరుగుతుండడంతో జూలై 23 నుంచి జరుగాల్సిన విశ్వక్రీ
జానపద చిత్రాల్లో కత్తి సాము అసాధారణంగా కనిపిస్తుంది. సినిమాల్లో సైతం మగవాళ్లకే పరిమితమైన విన్యాసం కత్తుల యుద్ధం. ఫెన్సింగ్ క్రీడ సైతం కత్తులతో పోరాడేదే! ఈ మగవాళ్ల ఆటలో చెన్నైకి చెందిన ఓ ఆడకూతురు అదరగొడ
టోక్యో : ఒలింపిక్స్ కు మూడు నెలల ముందు జపాన్ వైరస్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇతర దేశాలతో పోలిస్తే జపాన్ లో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నా ఒలింపిక్స్ కు ముందు తాజాగా కరోనా పాజిటివ్ కేస�
ముంబై: ఒలింపిక్స్లో క్రికెట్కు ఇన్నాళ్లూ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ నో చెబుతూ వస్తోంది. కారణం.. తాము ఎక్కడ స్వతంత్రత కోల్పోతామో.. ఇండియన్ ఒలింపిక్ కమిటీకి ఎక్కడ జవ�
టోక్యో: ఒలింపిక్స్కు మరోసారి కరోనా గండం పట్టుకుంది. జపాన్లో కేసుల సంఖ్య పెరిగితే, గేమ్స్ నిర్వహించడం సాధ్యం కాకపోతే రద్దు చేసేస్తామని ఆ దేశ అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి తొషిహిరొ నికాయ�
అల్మటి: భారత యువ రెజ్లర్లు అన్షు మాలిక్, సోనమ్ మాలిక్ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్లో చోటు దక్కించుకున్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో ఫైనల్స్ చేరి ఈ ఏడాది జరిగే వి
భారత్ తరఫున మరో ముగ్గురు ఒలింపిక్స్కు న్యూఢిల్లీ: చరిత్రలో తొలిసారి భారత్ తరఫున నలుగురు సెయిలర్లు ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ఒమన్ వేదికగా జరిగిన ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ ముసానా సెయిలింగ్ చా
న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్వన్ షూటర్ ఎలవెనిల్ వలరివన్కు టోక్యో ఒలింపిక్స్లో చోటు దక్కింది.విశ్వక్రీడల్లో బరిలోకి దిగనున్న 15 మంది భారత షూటర్ల జట్టును భారత రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) జాతీయ సెలెక
పటియాల (పంజాబ్): భారత డిస్కస్త్రోవర్ కమల్ప్రీత్ కౌర్ సత్తాచాటింది. జాతీయ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్లో జాతీయ రికార్డు నెలకొల్పడంతో పాటు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. శుక్రవారం ఇక్కడ జరి�
తొలి భారత ఫెన్సర్గా చరిత్ర చెన్నై: ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్గా సీఏ భవానీదేవీ చరిత్ర సృష్టించింది. అడ్జెస్టెడ్ అఫీషియల్ ర్యాంకింగ్ (ఏఓఆర్) విధానం ద్వారా మహిళల వ్యక్తిగత సబ్ర�
న్యూఢిల్లీ: 2048లో ఢిల్లీలో ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడం మా కల అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు అన్ని క్రీడా సంఘాలను ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ అస