2032 ఒలింపిక్స్ క్రీడలను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. ఈ ప్రకటన చేసిన అనంతరం బ్రిస్బేన్లో సంబురాలు మొదలయ్
టోక్యో: ఆమె ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు.. ఏకంగా 10సార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచింది. టోక్యోలో ఒలింపిక్స్ జరగబోతున్న సందర్భంలోనే ఆమె తన 100వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈమె ఇప్పటికీ జీవించి ఉన్న ఓల్డ�
భారత ప్లేయర్లకు పసందైన భోజనం టోక్యో: ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్న భారత ప్లేయర్లకు క్రీడా గ్రామంలోని భోజనం బాగా నచ్చిందట. గత ఒలింపిక్స్ అనుభవాలకు భిన్నంగా ఈసారి నిర్వాహకులు భోజనాల విషయంలో తగు జాగ్ర�
టోక్యో: ఒలింపిక్స్లో పాల్గొనేందుకు 88 మందితో కూడిన తొలి ఇండియన్ బ్యాచ్ ఆదివారం ఉదయం టోక్యో చేరుకుంది. ఈ నెల 23 నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టోక్యో చేరుకున్న వాళ్లలో ఆర్�
ఒలింపిక్స్ ఈత కొలనులో పతకం పట్టడం కాదు కదా.. ఇప్పటి వరకు భారత్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా నేరుగా విశ్వక్రీడలకు అర్హత సాధించలేదు. అలాంటిది యువ స్విమ్మర్ ప్రకాశ్ బటర్ఫ్లై
హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతోంది. టెన్నిస్ డబుల్స్ ఈవెంట్లో మెడల్పై ఆశలు రేపుతున్న ఈ హైదరాబాదీ ప్లేయర్.. బుధవారం తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్
ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్టింగ్ ఈవెంట్ ఒలింపిక్స్ మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని నలుమూలల నుంచి వేలాది మంది అథ్లెట్లు పాల్గొనే అత్యున్నత క్రీడా వేదిక ఒలింపిక్స్. ఈసారి జపాన్ రా�
టోక్యో: ఒలింపిక్స్.. ప్రపంచంలోని ఐదు ఖండాలను ఒక్క చోటికి తీసుకొచ్చే ఓ స్పోర్టింగ్ మెగా ఈవెంట్. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఆటల పండుగ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కానీ ఈసారి మాత్రం ప�
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ చరిత్రలో భారత ఆర్చర్లు మునుపెన్నడూ మెడల్ సాధించకపోయినా.. ఈసారి టోక్యోలో పతకం పక్కా అన్న ఆశలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా గత నెల పారిస్ వేదికగా జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ మూడో అంచెల�
ఢిల్లీ,జూలై:భారతదేశం తరపున ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొననున్న క్రీడాకారుల తో జులై 13 న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.”నేను 130కోట్లమంది భారతీయు
ప్రధాని మోదీ న్యూఢిల్లీ: సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలను అధిగమించి భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారని, దేశమంతా వారికి మద్దతు తెలుపాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం మన్ కీ బాత్