అల్మటి: భారత యువ రెజ్లర్లు అన్షు మాలిక్, సోనమ్ మాలిక్ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్లో చోటు దక్కించుకున్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో ఫైనల్స్ చేరి ఈ ఏడాది జరిగే వి
భారత్ తరఫున మరో ముగ్గురు ఒలింపిక్స్కు న్యూఢిల్లీ: చరిత్రలో తొలిసారి భారత్ తరఫున నలుగురు సెయిలర్లు ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ఒమన్ వేదికగా జరిగిన ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ ముసానా సెయిలింగ్ చా
న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్వన్ షూటర్ ఎలవెనిల్ వలరివన్కు టోక్యో ఒలింపిక్స్లో చోటు దక్కింది.విశ్వక్రీడల్లో బరిలోకి దిగనున్న 15 మంది భారత షూటర్ల జట్టును భారత రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) జాతీయ సెలెక
పటియాల (పంజాబ్): భారత డిస్కస్త్రోవర్ కమల్ప్రీత్ కౌర్ సత్తాచాటింది. జాతీయ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్లో జాతీయ రికార్డు నెలకొల్పడంతో పాటు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. శుక్రవారం ఇక్కడ జరి�
తొలి భారత ఫెన్సర్గా చరిత్ర చెన్నై: ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్గా సీఏ భవానీదేవీ చరిత్ర సృష్టించింది. అడ్జెస్టెడ్ అఫీషియల్ ర్యాంకింగ్ (ఏఓఆర్) విధానం ద్వారా మహిళల వ్యక్తిగత సబ్ర�
న్యూఢిల్లీ: 2048లో ఢిల్లీలో ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడం మా కల అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు అన్ని క్రీడా సంఘాలను ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ అస
టోక్యో: ఈ ఏడాది జులైలో ప్రారంభం కాబోయే ఒలింపిక్ గేమ్స్లో పాల్గొనే అథ్లెట్లు, ఇతర పార్టిసిపెంట్స్కు వ్యాక్సిన్లు ఇవ్వడానికి చైనీస్ ఒలింపిక్ కమిటీ ముందుకు వచ్చినట్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమి�
న్యూఢిల్లీ: 2048 ఒలింపిక్ క్రీడల ఆతిథ్యం కోసం దేశరాజధాని బిడ్ వేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆ లక్ష్యం నెరవేరే దృక్పథంతోనే ఢిల్లీ బడ్జెట్ను రూపొందించామన్నారు. ‘విశ్వక్ర