తొలి భారత ఫెన్సర్గా చరిత్ర చెన్నై: ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్గా సీఏ భవానీదేవీ చరిత్ర సృష్టించింది. అడ్జెస్టెడ్ అఫీషియల్ ర్యాంకింగ్ (ఏఓఆర్) విధానం ద్వారా మహిళల వ్యక్తిగత సబ్ర�
న్యూఢిల్లీ: 2048లో ఢిల్లీలో ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడం మా కల అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు అన్ని క్రీడా సంఘాలను ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ అస
టోక్యో: ఈ ఏడాది జులైలో ప్రారంభం కాబోయే ఒలింపిక్ గేమ్స్లో పాల్గొనే అథ్లెట్లు, ఇతర పార్టిసిపెంట్స్కు వ్యాక్సిన్లు ఇవ్వడానికి చైనీస్ ఒలింపిక్ కమిటీ ముందుకు వచ్చినట్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమి�
న్యూఢిల్లీ: 2048 ఒలింపిక్ క్రీడల ఆతిథ్యం కోసం దేశరాజధాని బిడ్ వేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆ లక్ష్యం నెరవేరే దృక్పథంతోనే ఢిల్లీ బడ్జెట్ను రూపొందించామన్నారు. ‘విశ్వక్ర