Day care centres | మెదక్ జిల్లాలో ప్రతి కేంద్రంలో 50 మంది వృద్దుల కోసం బహుళ సేవల డే కేర్ కేంద్రాల స్థాపనకు ఏర్పాటు చేయుటకు అర్హత గల స్వచ్చంద సంస్థల (ఎన్జీఓ లు) దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం నందు సమర్పిం�
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడపల్లిలో పింఛన్ల కోసం వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. పింఛన్ ఎప్పుడిస్తారా అని వృద్ధులు, వితంతువులు రోజూ పాత గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు.
మండలంలోని గిరిజన తండాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. తండాలు, గ్రామాల్లో దోమల బెడదతోపాటు వాతావరణ కాలుష్యం కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు దగ్డు, జలుబు, టైఫాయిడ్, మలేరియా జ్వరాల బారిన పడుతున్నారు.
నడి వయసువాళ్లు ఆరు గంటలకు మించి నిద్రించడమంటే.. ఓ మోస్తరు వ్యాయామం చేసినంత ఉపయోగమట. యాభై ఏండ్లు పైబడిన సుమారు తొమ్మిదివేల మందిపై జరిగిన అధ్యయనంలో ఈ విషయం నిర్ధారణ అయ్యింది.
బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వైద్యుడిగా రాణిస్తూ తన తం డ్రి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు రాజకీయంగా గత 20 ఏండ్లుగా
Old Age Problemsజీవన ప్రమాణాలు పెరిగినందుకు సంతోషించాలా? వయోభారాన్ని పెద్దలు మరికొంతకాలం మోయాల్సి వస్తున్నందుకు చింతించాలా? అత్యాధునిక వైద్య పరిజ్ఞానానికి మురిసిపోవాలా? కార్పొరేట్ దవాఖానల మోతలను తలుచుకునివణ�
కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ గ్రామానికి చెందిన ఆలేటి ఆటం అనే వ్యక్తి 1999లో ఆలేటి ఆటం వరల్డ్ దాన ధర్మ ధార్మిక పీఠం పేరుతో ఓ అనాథ ఆశ్రమాన్ని స్థాపించాడు.