ఆయిల్పామ్ తోటల సాగు ఏటా విస్తరిస్తున్నది. వరికి ప్రత్నామ్నాయంగా దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చిపెట్టే పామాయిల్ను గత కేసీఆర్ సర్కారు అందుబాటులోకి తెచ్చింది. సబ్సిడీతో పాటు 30 ఏళ్ల పాటు రాబడి వస్తుందని, ఏ
రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో రైతు రామారావు భూమిలో ఆయ�
ఆయిల్పాం సాగు లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా చేరుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఆయిల్పాం సాగు, వ్యవసాయ శాఖల పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహ
Oil palm plants | దేశవ్యాప్తంగా నూనె గింజల ఆయిల్పామ్ తోటలను పర్యవేక్షించడంలో భాగంగా ఇవాళ మండలంలోని గురువన్నపేటలో రావుల శ్రావణ్కుమార్రెడ్డికి సంబంధించిన ఆయిల్ఫామ్ తోటలను డాక్టర్ పొన్ను స్వామి సందర్శించ�
కల్లింగ్ మొక్కలు వచ్చిన బ్యాచ్లకు పరిహారం ఇవ్వాలని పామాయిల్ మొలకలను సరఫరా చేసిన కోష్టారికాలోని కంపెనీకి ఆయిల్ఫెడ్ లేఖ రాసినట్లు తెలిసింది. ఒక పక్క లేఖ రాయడం ద్వారా కల్లింగ్ మొక్కలని నిర్ధారించు�
రైతులకు నాణ్యమైన ఆయిల్పామ్ మొక్కలను అందించి మంచి దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాలని నూనె గింజల విభాగం కేంద్రం సంయుక్త కార్యదర్శి అజిత్ కుమార్ సాహూ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని ఆయిల్పామ�
సూర్యాపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే వారికి పుష్కలంగా మొక్కలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోగా ఇప్పుడు జిల్లాలోనే 2.50 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండ�
సంప్రదాయ సాగుతో పాటు రైతులను లాభదాయకమైన వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సబ్సిడీలు అందజేస్తున్
ఆయిల్పామ్ సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నది. ఇందుకు 11 ఆయిల్పామ్ కంపెనీలకు వివిధ జిల్లాల్లో 9.46 లక్షల ఎకరాలను కేటాయించింది. ఆయా కంపెనీలు దాదాపు రూ.130 కోట్లతో నర్సరీలు ఏర్ప�