Odisha train tragedy | భారతీయ రైల్వే చరిత్రలో (Indian Railway) అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. జూన్ 2వ తేదీన బహనాగ బజార్ రైల్వేస్టేషన్ (Bahanaga Bazar railway station) సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న (Triple train accident) విషయం త
Odisha Train Tragedy | సరిగ్గా నెల రోజుల కిందట జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 293 మంది మరణించగా వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమి
Odisha Train Tragedy | ఇటీవల ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై రిలయన్స్ ఫౌండేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాలాసోర్ రైలు ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన వారికి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ఆ సంస్థ
Odisha train tragedy | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మరణించిన వందలాది మందిని గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు ఆసుపత్రుల్లోని మార్చురీలు శవాలతో నిండిపోయాయి.
Odisha train tragedy | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదానికి (Odisha train tragedy) మతం రంగు పులిమేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదస్పద సోషల్ మీడియా పోస్టులపై ఒడిశా పోలీసులు స్పందించ�
Odisha train tragedy | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో (Odisha train tragedy) గాయపడిన ప్రయాణికులు బస్సు ప్రమాదానికి గురయ్యారు. ఆ క్షతగాత్రులు మరోసారి గాయపడ్డారు.
Odisha train tragedy | తన జీవితంలో ఇన్ని మృతదేహాలు ఎప్పుడూ చూడలేదని ఒడిశా అగ్నిమాపక అధికారి తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం (Odisha train tragedy) గురించి ఒడిశా ఫైర్ సర్వీసెస్ డ
Varun Gandhi | ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు జీతంలో కొంత భాగాన్ని ఇవ్వాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) కోరారు. ఈ మేరకు తోటి ఎంపీలకు పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలను మొదట ఆదుకోవాలని, ఆపై వారికి న్య�
Odisha train tragedy | ఒడిశాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదానికి (Odisha train tragedy) రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నైతిక బాధ్యత వహించాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అలాగే రైళ�