దేశంలో జంతువులకు ప్రామాణికమైన లెకలు ఉన్నాయని, ఇప్పటివరకు వివిధ కులాల వృత్తిదారులకు ప్రామాణికమైన లెక్కే లేదని ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి ఓబీసీలకు 52 శాతం రిజర్వేషన్లకు పెంచాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశార�
మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్ కోసం తాము చేపడుతున్న ఉద్యమం చివరిదని, 26న చేపట్టే ఆమరణ నిరాహార దీక్షతో మరాఠాల డిమాండ్ నెరవేరాల్సిందేనని ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్ స్పష్టం చేశారు. శనివారం అంతర్ వాలి గ్ర�
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా నిష్పత్తి ప్రకారం ఓబీసీల రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టం చేసింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర�
మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్లు రెండు వర్గాల మధ్య చిచ్చుకు దారి తీస్తున్నాయి. ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న మరాఠాల ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గి వారిని ఓబీసీల్లో చేర్చడానికి యత్నిస్తుండగా, దానిపై ఓ�
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : చట్టసభల్లో ఓబీసీల రిజర్వేషన్లు, కులగణన డిమాండ్లు సాధించే వరకు ఢిల్లీ ని వదిలివెళ్లేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేశ్ తెలిపార�
ప్రతిభకు రిజర్వేషన్ అడ్డు కాదు సామాజిక న్యాయానికి కోటా కీలకం నీట్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఈ ఏడాదికి ఈడబ్ల్యూఎస్కు 8 లక్షల ఆదాయ పరిమితి వర్తింపునకు ఆదేశం ప్రతిభకు రిజర్వేషన్ ప్రతిబంధకం �
దేశంలో బీసీల జనాభా 70 కోట్లు అంచనా మొత్తం జనాభాలో ఇది 56% కులాల లెక్కలతోనే వెలుగులోకి ఓబీసీ అసలు జనాభా 80 ఏండ్లనాటి డాటా ఆధారంగానే కొనసాగుతున్న రిజర్వేషన్లు ఓబీసీల జనాభా పెరిగినా.. ఆ స్థాయిలో పెరుగని రిజర్వేష
న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ విమర్శించారు. కేంద్రం ఇటీవల చేసిన ప్రకటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ‘ఓబీసీ రిజర్వేషన్