అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో జంగిల్ సఫారీని జులై ఒకటి నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మన్ననూరు ఫారెస్ట్ అధికారి నల్ల వీరేశ్ తెలిపారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం ఈ న�
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పరిధిలో పర్యాటక ప్రకృతి ప్రేమికుల కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సఫారీ యాత్రను ఎన్టీసీఏ సూచనల మేరకు సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్టు నాగర్కర్నూల్ జిల్లా అ
రాష్ట్రంలో చిరుత పులుల సంఖ్య తగ్గినట్టు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వెల్లడించింది. అడవుల్లోని జాతీయ రహదారులపై వాహనాలు ఢీ కొట్టడం వల్ల, అడవుల్లో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులు, విద్యుత్తు
దేశంలో ప్రవేశపెట్టిన చీతాలు మృత్యువాతపడుతున్న నేపథ్యంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) కీలక నిర్ణయం తీసుకున్నది. 11 మంది సభ్యులతో ఉన్నతస్థాయి చీతా ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు
దేశంలోకి 70 ఏండ్ల తర్వాత ప్రవేశించిన చీతాలకు మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కు (కేఎన్పీ) చితిలా మారింది. అక్కడి వాతావరణం భిన్నంగా ఉండటంతో చీతాలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ప్రధాన�
Supreme Court | దేశంలో పులుల మరణాలకు సంబంధించిన వివరాలను తన ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలుల మరణాలపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తులు జస్టిస్
126 tigers have died in India in 2021 | భారత్లో ఈ ఏడాది కనీసం 126 పులులు మృత్యువాతపడ్డాయి. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో 44 మృతి చెందాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) గురువారం వివరాలు వెల్లడించింది. మధ్యప్రదేశ్లో ఇ�
Minister Indrakaran reddy | జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల