నిజామాబాద్ జిల్లా బోధన్లోని శక్కర్ నగర్లో ఎన్డీఎస్ఎల్ (NDSL) కార్మిక సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం చలో హైదరాబాద్కు పిలుపునివ్వడంతో సోమవారం అర్ధరాత్రి కార్మికులను అదుపులోకి తీసుకున్
గత రెండు నెలలుగా భారీ విక్రయాలు జరిపిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత్ స్టాక్ మార్కెట్లో మళ్లీ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. ఈ మార్చి నెల తొలివారంలో రూ. 11,823 కోట్ల విలువైన షేర్లను కొ�
డీమ్యాట్ ఖాతాలకు భలే డిమాండ్ కనిపిస్తున్నది. గత నెల ఆగస్టు ఆఖరుకల్లా ఖాతాల సంఖ్య 12.7 కోట్లకు చేరింది. నిరుడుతో పోల్చితే ఏకంగా 26 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం.
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) ఐపీవోకి రాబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. వాటాదారులకు సంబంధించి 5.72 కోట్ల ఈక్విటీ షేర్ల�
ఈరోజుల్లో పాన్కార్డు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్నా కూడా పాన్ కార్డు ఉండాల్సిందే. చాలా పనులకు ఇప్పుడు పాన్కార్డును అడుగుతున్నారు. అందుకే.. ప్రతి ఒక్కరు పాన్కార్డును త�
ముంబై : అదానీ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. సుమారు 25 శాతం వరకు ఆ కంపెనీల షేర్లు పతనమైనట్లు తెలుస్తోంది. అదానీ గ్రూపుకు చెందిన సుమారు 43వేల కోట్ల విలువైన మూడు కంపెనీల విదేశీ నిధులను నేషనల్ సెక�