Vijayawada - Singapore | విజయవాడ నుంచి సింగపూర్కు నవంబర్ 15వ తేదీ నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడ
Viksit Bharat Run | వికసిత్ భారత్ పరుగును బ్రూనైలోని భారత రాయబార కార్యాలయం విజయవంతంగా నిర్వహించింది. భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పరుగును తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, �
లండన్లో గుండెపోటుతో జగిత్యాల యువకుడు మృతిచెందాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి (26) మరణవార్తను అతని స్నేహితులు అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం రాత్రి ఫోన్ చేసి తల
Bathukamma | అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. స్థానిక హిందూ టెంపుల్ అండ్ కల్చరల్సెంటర్లో నిర్వహించిన బతుకమ్మ పండుగలో దాదాపు రెండు వేల మం
ATA | అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఐఐటీ హైదరాబాద్(IIT Hyderabad)తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఇంజినీరింగ్లో దేశంలోనే 7వ ర్యాంక్, ఆవిష్కరణల్లో 6వ ర్యాంక్ సాధించిన ఐఐటీ హైదరాబాద్తో అమెరికన్ తెలుగు అసోసియేషన్
Bathukamma | అమెరికాలోని ఛార్లెట్ నగరంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ, దసరా పండుగలను నిర్వహించారు. చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ కొండ్రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను అం�
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) వార్షిక చండీ హోమాన్ని విజయవంతంగా నిర్వహించింది. సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించిన చండీ హోమ మహోత్సవంలో సుమారు 350 మంది భక్తులు పాల్గొని, �
Sankara Nethralaya | శంకర నేత్రాలయ మిచిగన్ చాప్టర్ ఆధ్వర్యంలో మూడో వార్షిక 5K వాక్ నిర్వహించారు. శంకర నేత్రాలయ చేస్తున్న పలు రకాల సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేయడం, అదేవిధంగా సభ్యులను ఉత్తేజ పరిచి వారిని క�
Sankara Nethralaya | చూపు కోల్పోయిన వేలాదిమంది పేదల జీవితాల్లో వెలుగు నింపిన శంకర నేత్రాలయ USA, తన "అడాప్ట్-ఎ-విలేజ్" కంటి సంరక్షణ కార్యక్రమాల సక్సెస్పై ఒక విశిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.
Road Accident | యునైటెడ్ కింగ్డమ్ (UK)లోని ఎసెక్స్ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిని హైదరాబాద్కు చెందిన రిషితేజా రాపోలు (21)గా గుర్తించారు.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో అష్టావధాన కార్యక్రమంగా ఘనంగా జరిగింది. జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతి న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఆగస్టు 30వ తేదీన ఈ కార్య�
Kasarla Nagender Reddy | పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన నాగేందర్ గత దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ.. సమాజ సేవలో అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో AA మీడియా హౌస్ నిర్వహించ�
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో తెలుగు అష్టావధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. జనరంజని రేడియో సంస్థ, శ్రీవేద గాయత్రి పరిషత్, సంగీత భారతి న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్�
Kalatapasvi K Viswanath | కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్, జయలక్ష్మి దంపతుల సంస్మరణ సభ శుక్రవారం సాయంత్రం శ్రీనగర్ కాలనీ శ్రీ సత్యసాయి నిగమాగమమ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. వారి కుమారులు, కుమార్తె, కుటుంబ సభ్యులు ఈ కార�
ప్రముఖ రచయిత్రి, శ్రీ సాంస్కృతిక కళాసారథి-సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక సభ్యురాలు రాధిక మంగిపూడి సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికిగాన�