ఏటా విద్యుత్ ఉద్యోగుల సంస్మరణ దిన్సోతవాన్ని నిర్వహిస్తామని, ఆ రోజున అమరుల సేవలను కొనియాడుతూ వారి కుటుంబ సభ్యులను సతరించి కృతజ్ఞతలు తెలుపుతామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి తెలిపారు.
భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో దెబ్బతిన్న సెక్షన్లలో వేగంగా పునరుద్ధరణ పనులను చేపట్టాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం నక్కలగుట్ట ప్రధాన కార్యాలయం �
సే నో టు డ్రగ్స్' పేరిట వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆధ్వర్యంలో ఆదివారం 4కే రన్ నిర్వహించారు. కమిషనరేట్ పరేడ్ మైదానం నుంచి అదాలత్ వరకు నిర్వహించిన కార్యక్రమం లో హనుమకొండ,
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మొత్తం 4,730 మంది అభ్యర్థులకు హనుమకొండలో 11 పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం 9:30 గంట ల నుంచి జరిగిన పరీక
విద్యుత్ శాఖ అధికారులు గృహజ్యోతి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కే వరుణ్రెడ్డి అన్నారు. శనివారం నస్పూరులోని ఫ్లడ్ కాలనీలో గృహజ్యోతి పథకం జీరో బిల్లుల మంజూరు రసీదులను లబ్ధిద�
ఇప్పటికే ప్రజాపాలనలో గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ జీరో బిల్ రాని వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ గృహజ్యోతి పథకం వర్తిస్తుందని టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డ