చాలీ చాలని వేతనాలతో, పెన్షన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్న గ్రంధాలయ సంస్థ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ డబ్బులు గత రెండు నెలల నుంచి రాక కుటుంబ పోషణ భారంగా మారిందని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అ
అప్పు చెల్లించలేదని రైతు భూమిలో ఎర్రజెండాలు పాతిన సర్కారు తీరుపై రైతాంగం కన్నెర్ర చేసింది. ప్రభుత్వంతోపాటు సహకార బ్యాంకు వైఖరిని నిరసిస్తూ శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు.
ప్రభుత్వ శాఖలు తమ విద్యుత్ వినియోగ చార్జీలను గత కొన్నేండ్లుగా చెల్లించడం లేదు. గురువారం అసెంబ్లీలో ఇంధనశాఖపై రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన శ్వేతపత్రం ప్రకారం బకాయిలు ఇలా ఉన్నాయి.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు యోగి సర్కారు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో పూట గడవక, గత్యంతర లేక ఉద్యోగులు నిరసన
రూ 100 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో గురుగ్రాంలోని థీమ్ పార్క్ కింగ్డమ్ ఆఫ్ డ్రీమ్స్ను హర్యానా షెహ్రి వికాస్ ప్రాధికరణ్ (హెచ్ఎస్వీపీ) సీల్ చేసింది.