నూతన పెన్షన్ విధానంపై కమిటీని ఏర్పాటుచేస్తామన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన గర్హనీయమని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్ర�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ స్కీంను ప్రవేశ పెట్టాలన్న ప్రధాన డిమాండ్తో అక్టోబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్�
పాత పెన్షన్ను పునరుద్ధరించే రాష్ర్టాలను కేంద్రప్రభుత్వం బెదిరించడమేమిటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తమ మాట వినని రాష్ర్టాలకు అదనపు రుణాలు ఇవ్వబోమని ప్రకటించడం అత్యంత దారుణమని పేర్కొన్నాయి.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్నది. సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే పునరుద్ధరించాలని కోరుతూ నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్�