లెక్కకు మించిన స్కానింగ్ కేంద్రాలే కారణం ఆడబిడ్డలు పుడితే రోడ్లపై వదిలేస్తున్న కర్కోటకులు నియంత్రణ లేక ఇష్టానుసారంగా లింగ నిర్ధారణ పరీక్షలు తెరవెనుక కొంతమంది ప్రైవేటు వైద్యుల సహకారం కండ్లు తెరవకపోత
మూడ్రోజుల పండుగ మంత్రి కేటీఆర్ పిలుపుతో మూడ్రోజులపాటు కార్యక్రమాలు నేడు భీమ్గల్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి ప్రశాంత్రెడ్డి నిజామాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమ�
అన్ని సదుపాయాలు, ఆహ్లాదకర వాతావరణం మన ఊరు- మన బడితో మరింత అభివృద్ధి పిట్లం, ఫిబ్రవరి 14:వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభం కానున్నది. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు బ
నిజాంసాగర్/ గాంధారి/లింగంపేట/ తాడ్వాయి, ఫిబ్రవరి 14: ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గేటు వద్ద ఉన్న బేడీల మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాప�
కామారెడ్డి టౌన్, ఫిబ్రవరి 14 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ఈ కార్�
పేద కుటుంబాల దశను మార్చేందుకే కార్యాచరణ దళితుల ఉన్నతితోనే సమాజ అభ్యున్నతి 75 ఏండ్లలో ఏ ముఖ్యమంత్రికీ సాధ్యపడని పథకమిది కామారెడ్డి నియోజకవర్గంలో వంద యూనిట్లకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి నమస్తే తెలంగాణ’ ఇం�
పడగల్ ప్రాథమిక పాఠశాలలో 2014-15 నుంచే ఆంగ్ల బోధన మంత్రి, వీడీసీ, గ్రామస్తుల సహకారంతో అదనపు గదులు దాతల సాయంతో తరగతి గోడలపై పెయింటింగ్ ప్రైవేట్కు దీటుగా విద్యా బోధన నాడు 36 మంది.. నేడు 350 మంది విద్యార్థులు ప్రభు�
జక్రాన్పల్లి, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో దేవాలయాలు, చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జక్రాన్పల్లి మండలంలోని పడ�
కరోనా వేళ ప్రైవేటు అంబులెన్స్ల ఇష్టారాజ్యం యజమానుల తీరుపై అధికార యంత్రాంగం సీరియస్ అందుబాటులోఅధికారుల నంబర్లు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్ నారాయణరెడ్డి ఒకవైపు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే �
ప్రభుత్వ సబ్సిడీతో ఆసక్తి చూపుతున్న రైతులు సేంద్రియ ఎరువులు వాడుతూ.. కూరగాయల సాగు డ్రిప్ సిస్టం ద్వారా నీటి సరఫరా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది అన్నదాతలకు కావా