కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు ఇన్ఫ్లో వస్తున్నది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీకి భారీగా వరద పెరిగింది. ఆదివారం ఉదయం 6గంటలకు 10,484 క్యూసెక్కులుగా ప్రారంభమైన �
దశాబ్దాలుగా సాగునీటికి గోసపడ్డ రైతాంగం. తలాపున గోదావరి.. పంట చేలన్నీ ఎడారిగా మారిన దౌర్భాగ్యం. పల్లెపల్లెన కరువు రక్కసి విలయ కోరలు చాచిన దుస్థితి. పొట్ట చేత పట్టుకుని ఎడారి దేశాలకు వలస పోయిన పరిస్థితి. ఉమ�
ఒక పక్క పంటలకు నీరందక నానా ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు మరోవైపు అధికారుల వేధింపులు మొదలయ్యాయి. నిజాంసాగర్ ప్రధాన కాలువ నుంచి పొలాలకు నీరందించుకుంటున్న రైతులకు చెందిన మోటర్ల స్టార్టర్లు, ఫ్యూజ్లను అధ
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ (Sriram Sagar Project), నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి (Nizam Sagar Project) భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.
ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా వానలు దంచికొడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడక్కడ చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్న�
గోదారమ్మ | ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పోటెత్తింది.
శ్రీరాం సాగర్| ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుల్లో నీరు వచ్చి చేరుకున్నది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుత
కామారెడ్డి : మెగా కాలేశ్వరమ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో లాండ్మార్క్. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి బుధవారం గోదావరి నీరు వచ్చి చేరింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కొండపోచమ్మ స�