యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ప్రాణిని ప్రకృతితో కలపడమే యోగా అంతరార్థం అని చెప్పారు. నేడు ప్రపంచమంతా యోగా వైపు చూస్తున్నదని తెలిపారు.
ఈ ఏడాది ఇంటర్ టాపర్లంతా ఇంజినీరింగ్, మెడికల్ వంటి కోర్సులను కాదనుకుని డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందారు. వీరంతా ప్రైవేట్ కాలేజీలను కాదని ప్రభుత్వ కాలేజీల్లో చేరుతుండటం విశేషం. ముఖ్యంగా నిజాం కా�
నిజాం కళాశాల విద్యార్థులు శనివారం హోలీ వేడుకల్లో మునిగితేలారు. హోలీ పండుగ సోమవారం కావడం, ఆదివారం కళాశాలకు సెలవు దినం కాగా, ముందస్తుగానే ఉత్సవానికి తెరలేపారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ వేడుకను ఎంతో
Nizam College | చారిత్రక నేపథ్యమున్న నిజాం వ్యాయామ కాలేజీకి మహర్దశ పట్టనున్నది. సీఎం కేసీఆర్ సూచనతో రూ.20 కోట్ల వ్యయంతో అధునాతన భవనం ప్రభుత్వం నిర్మించబోతున్నది.
డిక్లరేషన్ను ఆమోదించడంలో కీలకంగా పనిచేసిన హైదరాబాద్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి కాకనూరు నాగరాజు నాయుడు.. షెర్పా అమితాబ్ కాంత్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.
నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. 1993 నుంచి 96 వరకు ఈ కాలేజీలో చదువుకున్నానని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పారు.
నిజాం కాలేజీ (Nizam College) బాయ్స్ హాస్టల్, న్యూ కాలేజీ బ్లాక్కు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాపన చేశారు.
టీ న్యూస్ తెలంగాణ ‘గోల్డెన్ ఎడ్యుకేషన్2023’ ఫెయిర్కు అపూర్వ స్పందన లభిస్తున్నది. హైదరాబాద్ నిజాం కాలేజీలో నిర్వహించిన ఈ ఫెయిర్కు రెండో రోజు శనివారం ఇంజినీరింగ్ విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చ�
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) స్నాతకోత్సవాన్ని సోమవారం నిర్వహించనున్నట్టు ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ రమేశ్ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం స్నాతకోత్సవాన్ని ని�
నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్న మూడు ఎలక్ట్రిక్ బస్సులను పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంత
క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు శాలం సోషల్ వెల్ఫేర్ క్రిస్టియన్ సొసైటీ అధ్యక్షుడు జె. జోసెఫ్, గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంల