నీతి అయోగ్ సమావేశ బహిష్కరణపై కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిని కేటీఆర్ (KTR) నిలదీశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ప్రధాని మోదీతో సమావేశాన్ని నాడు కేసీఆర�
Revanth Reddy | కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన సుదీర్ఘ ప్రసంగంలో కనీసం తెలంగాణ ఊసెత్తలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పట్ల కేంద్రం వైఖరిని నిరస�
Covid Deaths: 2020లో 11.9 లక్షల మంది కోవిడ్ వల్ల అధికంగా మరణించి ఉంటారని అమెరికా స్కాలర్లు కొత్త స్టడీలో పేర్కొన్నారు. సైన్స్ అడ్వాన్సెస్ అన్న జర్నల్లో ఆ రిపోర్టును రిలీజ్ చేశారు. ఇండియాలో సామాజికంగా వెను
Minister KTR | తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం మిషన్ భగీరథకు జాతీయ అవార్డు రావడంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సర
హైదరాబాద్ : నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రధానిని ప్రశ్నించాల్సి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ చేసిన ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అయినను పోయి రావలె హస�
స్వతంత్రంగా ఉండాల్సిన నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వంతపాడుతూ రాజకీయ రంగు పులుముకున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. నీతి ఆయోగ్ ప్రకటన ఆర్ధసత్యాలతో వి
నీతి ఆయోగ్ నిరర్థకంగా మారిపోయిందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై విపరీతమైన చర్చ నడుస్తున్న నేపథ్యంలో
దేశం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతున్నయి. 16 రాష్ర్టాలలోని మారుమూల గ్రామాల నుంచి ఉపాధిహామీ కూలీలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నాలు చేశారు. పేదలు, రైతులు, కార్మికులు, చేనేత కార్మికులు.. చివరికి �
ఆదివారం ఢిల్లీలో జరుగనున్న నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఎంత మొత్తుకొన్నా కంఠశోష తప్ప ఎలాంటి ప్రయ�
గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సమకూర్చుకొని ఖర్చు పెట్టిన నిధులు రూ.1.90 లక్షల కోట్లు కాగా, కేంద్రం రాష్ర్టానికి ఇచ్చిన నిధులు కేవలం రూ.5 వేల కోట్ల లోపేనని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి? అని ప్ర�
నీతి ఆయోగ్ పనితీరును ఎండగడుతూ సీఎం కేసీఆర్ చేసిన సునిశిత విమర్శలకు గంటన్నరలోనే ఆ సంస్థ ఆగమేఘాలమీద స్పందించింది. కానీ, సీఎం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పలేక అభాసుపాలైంది. నీతి ఆయోగ్ సిఫా�