Arvind Kejriwal | నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు నిధులు అందాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ�
ముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజ్కు సహకరించిన ముంబై పోలీస్ రియాజ్ కాజీని ఎన్ఐఏ ఆదివారం అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 25న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్
ముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజ్కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంభానీ ఇంటి వద్ద కలకలం రే�
ముంబై: ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరంబిర్ సింగ్ను ఎన్ఐఏ బుధవారం ప్రశ్నించింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసుతోపాటు, వాహనం యజమాని మన్సుఖ్ హిర�
ముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ఎన్ఐఏ కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 9 వరకు పొడిగించింది. అలాగే ఆయనను ఎన్ఐఏ కస్టడీలోనే విచారణ జరిపేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. దర్యాప్తు సమయం కోసం ఎ�
ముంబై: పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలలో కూడిన వాహనానికి చెందిన మన్సుఖ్ హిరేన్ను ఊపిరాకుండా చేసి హత్య చేసినట్లు ఈ రెండు కేసులు దర్యాప్తు చేస్తున్న ఎన్ఏఐ తెలిప�
ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనాన్ని నిలిపింది సచిన్ వాజే వ్యక్తిగత డ్రైవర్ అని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ తెలిపింది. అధికారుల దర్యాప్�
ముంబై: మహరాష్ట్రలోని ముంబైలో సంచలనం రేపిన ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలున్న వాహనం కేసులో మరో ట్విస్ట్ ఆదివారం బయటపడింది. ఆ కారుకు చెందిన మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పదంగా మరణించగా ఆయన మృతదేహ�
ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన బాంబులతో కూడిన వాహనం నిలిపి ఉన్న కేసులో ఆరోపణలపై సస్పెండ్ అయిన పోలీస్ అధికారి సచిన్ వాజే, ఎన్ఐఏ కస్టడీని ఏప్రిల్ 3 వరకు కోర్టు పొడిగించింది
ముంబై : ముఖేష్ అంబానీ నివాసం వద్ద బాంబులతో పట్టుబడిన వ్యాన్ కేసులో ఇప్పటికే అరెస్టయిన సస్పెండ్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజ్ను వచ్చే నెల 3 వరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీకి పంపారు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద గత నెలలో బాంబులలో కూడిన వాహనం కలకలం రేపిన కేసు, మన్సుఖ్ హిరెన్ మృతి కేసు దర్యాప్తును ఎన్ఐఏకు కేంద్ర హోంశాఖ బదిలీ చేయడం వెనుక ఏదో కుట్ర ఉన్