ఎంపిక చేసిన మాడళ్లపై టాటా మోటర్స్ తాజాగా లక్ష రూపాయల వరకు తగ్గింపు ప్రకటించింది. వీటిలో టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హరియర్, సఫారీ మాడళ్లున్నాయి.
మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన నెక్సాన్లో నయా వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది టాటా మోటర్స్. ఎంట్రీ లెవల్ స్మార్ట్ రకం ప్రారంభ ధర రూ.7.99 లక్షలు.
టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ధరలు పెరగనున్నాయి. ఈ నెల 17 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్టు సోమవారం సంస్థ ప్రకటించింది. ఈవీలతోసహా అన్ని మోడల్స్, వేరియంట్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని కంపెనీ వివర�
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ వాహనాల్లో నెక్సాన్..సరికొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.14.49 లక్షలుగాను, గరిష్ఠంగా రూ. 19.54 లక్షలుగా నిర్ణయించింది.
ప్యాసింజర్ వాహన ధరలను మరోసారి పెంచింది టాటా మోటర్స్. సోమవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల ప్యాసింజర్ వాహన ధరలను 0.9 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.