World Test Championship final: భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ 18-22 వరకు జరగుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా లేదా టై అయితే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించనున్నారు. ఆరంభ టెస్ట�
కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ను రీ షెడ్యూల్ చేయడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ మూడో వారం నుంచి లీగ్ను తిరిగి ప్రారం
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు.మోచేతి గాయం తిరగబెట్టడంతో వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ క్రిక
కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడటంతో భారత ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరుకోగా, విదేశీ ఆటగాళ్లందరూ స్వదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాళ్లు అక్కడే క్వారంటైన్లో ఉన్నారు. ఐతే ఐపీఎల్ -2021లో ఆ�
కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్లోనిమిగతా మ్యాచ్లు జరిగేది అనుమానంగా మారింది. ఐపీఎల్ 2021 సీజన్లోని మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ విండోలో నిర్వహించడం బీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ వాయిదా పడడంతో లీగ్ కోసం భారత్కు వచ్చిన న్యూజిలాండ్ క్రికెటర్లు స్వదేశానికి చేరుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కోల్కతా నైట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పాల్గొన్న ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడుతుండడంతో లీగ్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. విదేశీ ఆటగాళ్లను వారి దేశాలకు పంపించేందుకు బ�
బ్రిటన్ తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ ప్రభుత్వం.. చైనాకు వ్యతిరేకంగా గలమెత్తింది. చైనాలో ఉయ్గార్ ముస్లింలపై జరిగిన దారుణాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు
ఆక్లాండ్: ఓవైపు ఇండియా సహా ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా మహమ్మారిని నియంత్రించలేక తంటాలు పడుతున్నాయి. లాక్డౌన్లు, కర్ఫ్యూలు పెడుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం ఆ మహమ్మారిని జయించి ప
ఆక్లాండ్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో సంబరాలు నెలకొన్నాయి. రెండు దేశాల విమానాశ్రయాల్లో భావోద్వేగ సన్నివేశాలు దర్శనమిచ్చాయి. కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో గత ఏడాది విధించిన ప్రయాణ �
మెల్బోర్న్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో జరగనున్న 2023 మహిళల ఫుట్బాల్ వరల్డ్కప్ కోసం 9 నగరాలను ఎంపిక చేశారు. తొలి మ్యాచ్కు న్యూజిలాండ్లోని ఆక్లాండ్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా.. ఫైన�
వెల్లింగ్టన్: లెగ్స్పిన్నర్ ఇష్ సోధి (3/24) సత్తాచాటడంతో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో న్యూజిలాండ్ ఏడు వికెట్లతో గెలిచి 3-2తో సిరీస్ను ఒడిసిపట్టింది. ఆదివారం చివరి పోరులో మొదట ఆసీస్ 8 వికెట్లకు 142 పర�